ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. పదేళ్లపాటు వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుగా ఉన్న ఆయన ఇక ఏ పార్టీలో లేను అంటూ ప్రకటించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక గతంలో తమ పార్టీపై, నేతలపై అసభ్యకరంగా మాట్లాడిన / అబద్దాలు ప్రచారం చేసిన పోసాని, రామ్ గోపాల్ వర్మలపై కేసుల పరంపర మొదలైంది.
దాంతో, పోసాని ఇక కుటుంబం కోసం అంటూ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.
ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటలలోనే…
తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరో ఆసక్తికర అంశాన్ని బయటపెట్టింది హీరోయిన్ సమంత. తనకు ఫోన్ అడిక్షన్ ఉండేదని, సెల్… Read More
హీరోయిన్ శృతిహాసన్, సోషల్ మీడియాకు శెలవు పెట్టింది. కొన్నాళ్ల పాటు తను సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నానని, నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తానని… Read More
మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ కు బెయిల్ దొరికింది. ఈ నటుడికి షరతులతో కూడిన… Read More
కియరా ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెలిసిందే. దీంతో ఆమె కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరీ… Read More
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ … ఒక టైంలో తెలుగు సినిమాకి నాలుగు స్తంభాలుగా… Read More
అనుపమ పరమేశ్వరన్ నటించిన ఒక మలయాళ చిత్రం "జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ" ఇంతవరకు విడుదల కావడం లేదు.… Read More