ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. పదేళ్లపాటు వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుగా ఉన్న ఆయన ఇక ఏ పార్టీలో లేను అంటూ ప్రకటించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక గతంలో తమ పార్టీపై, నేతలపై అసభ్యకరంగా మాట్లాడిన / అబద్దాలు ప్రచారం చేసిన పోసాని, రామ్ గోపాల్ వర్మలపై కేసుల పరంపర మొదలైంది.
దాంతో, పోసాని ఇక కుటుంబం కోసం అంటూ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.
ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటలలోనే…
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More