ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. పదేళ్లపాటు వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుగా ఉన్న ఆయన ఇక ఏ పార్టీలో లేను అంటూ ప్రకటించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక గతంలో తమ పార్టీపై, నేతలపై అసభ్యకరంగా మాట్లాడిన / అబద్దాలు ప్రచారం చేసిన పోసాని, రామ్ గోపాల్ వర్మలపై కేసుల పరంపర మొదలైంది.
దాంతో, పోసాని ఇక కుటుంబం కోసం అంటూ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.
ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటలలోనే…
తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More
చిరంజీవి, రామ్ చరణ్ పై ఓ నాలుగేళ్ల కిందట దర్శకుడు విజయ్ కనకమేడల వేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయిన… Read More
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్సుల టైపులో పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు… Read More
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More