తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరో ఆసక్తికర అంశాన్ని బయటపెట్టింది హీరోయిన్ సమంత. తనకు ఫోన్ అడిక్షన్ ఉండేదని, సెల్ ఫోన్ కు బాగా బానిసయ్యానని ఆమె చెప్పుకొచ్చింది. అతి కష్టమ్మీద ఆ అలవాటు నుంచి బయటపడినట్టు వెల్లడించింది.
మొబైల్ అలవాటు నుంచి బయటపడేందుకు తను డిజిటల్ డిటాక్స్ ను కఠినంగా ఫాలో అయ్యానని వెల్లడించింది సమంత. ఫోన్, సోషల్ మీడియాతో టచ్ లేకుండా 3 రోజుల పాటు ఉన్నానని, అలా చేసిన తర్వాత తను చాలా మారానని చెబుతోంది సమంత.
ఫోన్ లేదా సోషల్ మీడియాను పరిమితంగా వాడాలని, ఇంకా చెప్పాలంటే అవసరం మేరకు మాత్రమే వాడాలని సూచిస్తోంది సమంత. అవసరం ఉన్నా లేకపోయినా చేతిలో ఫోన్ పెట్టుకోవడం అనే అలవాటును మానుకోవాలని చెబుతోంది.
తను చెప్పినట్టు చేస్తే మంచి ఫలితాలొస్తాయని చెబుతోంది శామ్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే సిరీస్ చేస్తోంది.
హీరోయిన్ శృతిహాసన్, సోషల్ మీడియాకు శెలవు పెట్టింది. కొన్నాళ్ల పాటు తను సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నానని, నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తానని… Read More
మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ కు బెయిల్ దొరికింది. ఈ నటుడికి షరతులతో కూడిన… Read More
కియరా ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెలిసిందే. దీంతో ఆమె కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరీ… Read More
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ … ఒక టైంలో తెలుగు సినిమాకి నాలుగు స్తంభాలుగా… Read More
అనుపమ పరమేశ్వరన్ నటించిన ఒక మలయాళ చిత్రం "జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ" ఇంతవరకు విడుదల కావడం లేదు.… Read More
6 నెలలు గడిచిపోయాయి. వెనక్కు తిరిగి చూస్తే ఇప్పటికీ 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా మాత్రమే కనిపిస్తోంది. ఈ మూవీ… Read More