చిరంజీవి, అనీల్ రావిపూడి సినిమా కీలకమైన షెడ్యూల్ లోకి ఎంటరైంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ముస్సోరీలో మొదలైంది. దాదాపు 10-12 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది. సినిమాకు ఇది కీలకమైన షెడ్యూల్ అంటున్నారు.
“సంక్రాంతికి వస్తున్నాం” సినిమాకి సంబంధించిన చాలా సీన్లు ముస్సోరి పరిసర ప్రాంతాల్లోనే తీశారు. అనిల్ రావిపూడి మళ్ళీ అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. తాజా షెడ్యూల్ లో చిరంజీవి, క్యాథరీన్ మధ్య కొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు. నయనతార కూడా జాయిన్ అవుతుంది.
సంక్రాంతిని టార్గెట్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి. ఇందులో శివశంకర వరప్రసాద్ అనే పాత్రలో కనిపించబోతున్నారు చిరంజీవి. ఇది ఆయన రియల్ నేమ్ అనే విషయం తెలిసిందే.
ఓవైపు టాకీ పూర్తిచేస్తూనే, మరోవైపు మ్యూజిక్ సిట్టింగ్స్ కొనసాగిస్తున్నాడు అనీల్ రావిపూడి. ఇప్పటివరకు చిరంజీవి 3 ట్యూన్స్ ఓకే చేశారట. భీమ్స్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.
చాలామంది సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో ఒకటి అధికారిక ఐడి, ఇంకోటి దొంగ ఐడి వాడుతారు. అధికారిక ఐడి నుంచి మిగతావారిని… Read More
నటి కల్పిక గణేష్ పై కేసు నమోదు అయింది. గత నెలలో ఒక పబ్బులో ఆమె గొడవ చేసింది. ఆ… Read More
వయసురీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు. ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు పుకార్లు వస్తూనే ఉన్నాయిు.… Read More
సీనియర్ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి సత్కరించింది. 50 ఏళ్ల నటన కెరీర్… Read More
సుదీర్ఘ విరామం తర్వాత సెట్స్ పైకి వచ్చింది 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ… Read More
సూపర్ హిట్టయిన సినిమాలే 3-4 వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న రోజులివి. అలాంటిది డిజాస్టర్ సినిమా ఎందుకు ఆగుతుంది. అనుకున్న టైమ్… Read More