ఆ మధ్య నటి పవిత్ర లోకేష్ తో ప్రేమాయణం, పెళ్లితో వార్తల్లో నిలిచారు సీనియర్ నటుడు నరేష్. కానీ ఇప్పుడు సినిమాలతోనే ప్రేక్షకులను ఎక్కువగా పలకరిస్తాను అంటున్నారు. తన కెరీర్లోనే 2025 అత్యంత బిజీయెస్ట్ ఏడాది కాబోతుంది అని చెప్తున్నారు.
“సంక్రాంతి వస్తున్నాం సినిమా విజయం నాకు కొత్త ఉత్సాహాన్నీ, ఆనందాన్ని ఇచ్చింది. అనిల్ రావిపూడి నాకు చాలా ఇష్టమైన దర్శకుడు. ఈ సినిమా మూడు వందల కోట్లు దాటే అవకాశం ఉందని విన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఇందులో నేను చీఫ్ మినిస్టర్ క్యారెక్టర్ హైలెట్లలో ఒకటిగా నిలవడం మరింత ఆనందంగా వుంది. ఈ ఏడాది బిగ్ సక్సెస్ తో స్టార్ట్ అయ్యాను,” అని ఆనందంగా అన్నారు నరేష్.
“ప్రస్తుతం తొమ్మిది సినిమాల షూటింగ్ లు నడుస్తున్నాయి. అందులో రెండు ప్రధాన పాత్రలు కూడా ఉన్నాయి,” అని తెలిపారు నరేష్.
“శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా చేస్తున్న అలాగే నారా రోహిత్ తో ‘సుందరకాండ’, ఇంద్రగంటి గారి ‘సారంగపాణి జాతకం’, రవితేజ గారితో ‘మాస్ జాతర’ చేస్తున్నాను. మారుతి రైటింగ్స్ లో ‘బ్యూటీ’ అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నాను… ఇలా లిస్ట్ పెద్దగా ఉంది.”
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More