విజయశాంతిని ఒకప్పుడు ‘లేడీ అమితాబ్’ అనేవారు. ఆ రేంజ్ లో ఆమె యాక్షన్ చేసేవారు. ఆ తర్వాత ఆమె సినిమాలకు సుదీర్ఘ విరామం ఇచ్చారు. మళ్లీ ఇన్నేళ్లకు విజయశాంతి యాక్షన్ చేశారు.
కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాలో ఫైట్స్ చేశారు విజయశాంతి. లాంగ్ గ్యాప్ వచ్చినప్పటికీ ఫస్ట్ షాట్ లోనే ఫైట్ సీన్ ఓకే చేశారట. దీంతో యూనిట్ లో అంతా ఆశ్చర్యపోయారట. దీనిపై విజయశాంతి స్పందించారు.
“అప్పుడు ఇప్పుడూ ఎప్పుడూ విజయశాంతే. అదే పౌరుషం, అదే రోషం. తగ్గేదేలే. ఎంత వయసు పెరిగినా ఇలానే స్ట్రాంగ్ గా ఉంటాను. నాకు మా అమ్మానాన్న ఆ క్రమశిక్షణ నేర్పారు. ఏ పనైనా అంకితభావంతో చేస్తాను.”
ఈ సినిమా టీజర్ లాంఛ్ లో పాల్గొన్నారు విజయశాంతి. కల్యాణ్ రామ్ తన డెడికేషన్ తో ఆశ్చర్యపరిచాడని మెచ్చుకున్నారు. గతంలో మహేష్ బాబుతో, ఇప్పుడు కల్యాణ్ రామ్ తో కలిసి పనిచేసిన విజయశాంతి… వర్క్ విషయంలో మహేష్, కల్యాణ్ రామ్ ఇద్దరూ ఒకటేనన్నారు. పనిచేయాలనే కసి ఇద్దర్లో సమానంగా ఉందన్నారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More