వరుణ్ తేజ్, డైరెక్టర్ మేర్లపాక గాంధీ చేతులు కలిపారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్కలిపి ఈ సినిమాని తీస్తున్నాయి. గతంలో వరుణ్ తేజ్ తో “కంచె” సినిమా తీసింది ఫస్ట్ ఫ్రేమ్ సంస్థ. యువి క్రియేషన్స్ ఈ సంస్థతో చేతులు కలపడం విశేషం.
మేర్లపాక గాంధీ ఇంతకుముందు ‘ఎక్స్ ప్రెస్ రాజా’, ‘ఏకె మినీ కథ’ వంటి సినిమాలు తీశారు. ఇప్పుడు వరుణ్ తేజ్ని కొత్త రోల్ లో చూపించబోతున్నారట.
వరుణ్ తేజ్ కి ఇటీవల హిట్స్ లేవు. వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి. దాంతో, ఆయనతో సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు జంకుతున్నారు అని టాక్ నడుస్తోంది. కానీ ఈ సినిమా ప్రకటన రావడంతో ఆ వార్తల్లో నిజం లేదని తేలింది.
ALSO READ: Varun Tej goes on a long vacation
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం మార్చి 2025లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More