‘ఓదెల-2’ విడుదలైన వెంటనే అందులోని ఓ అభ్యంతరకరమైన సన్నివేశంపై కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు. అదే నిజమైంది. ఈ సినిమాలో ‘పిచ్చగుంట్ల’ అనే పదాన్ని తప్పుగా వాడారు. దీంతో ఆ కులస్తులు మండిపడ్డారు.
ముందుగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కంప్లయింట్ తీసుకున్నారు కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆరోపించారు. తర్వాత వీళ్లు బీసీ కమిషన్ ను ఆశ్రయించారు. బీసీ కమిషన్ చొరవతో ఈ కేసులో కదలిక వచ్చింది.
సినిమాపై విచారణ జరిపించాలంటూ తెలంగాణ డీజీపీని ఆదేశించింది బీసీ కమిషన్. అలానే సెన్సార్ బోర్డును కూడా ప్రశ్నించింది. దీనిపై వెంటనే స్పందించిన సెన్సార్ బోర్డు… ఆ అభ్యంతరకర పదాన్ని తొలిగిస్తామని ప్రకటించింది.
తమన్నా లీడ్ రోల్ లో నటించిన ‘ఓదెల-2’ భారీ అంచనాల మధ్య రిలీజైంది. ట్రయిలర్ తో సినిమాకు ఊపొచ్చింది. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ మూవీ ఆ స్థాయిలో నిలబడలేకపోయింది. సినిమా సరిగ్గా ఆడలేదనే బాధకు తోడు నిర్మాతలకు ఇప్పుడిదో తలనొప్పి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More