ప్రస్తుతం దర్శకుడు పూరి జగన్నాధ్ కు బ్యాడ్ పీరియడ్ నడుస్తోంది. ‘లైగర్’ డిజాస్టర్ తర్వాత ‘డబుల్ ఇస్మార్ట్’ పేరిట మరో డిజాస్టర్ ఇచ్చాడు. ఈయనతో సినిమా చేయడానికి జంకుతున్నారు హీరోలు. ఫైనాన్స్ చేయడానికి ఎవ్వరూ ముందుకురాని పరిస్థితి.
అయితే పూరి కెరీర్ లో వరస్ట్ పీరియడ్ ఇది కాదంటున్నాడు రచయిత కోన వెంకట్.
ఇంతకంటే వరస్ట్ పీరియడ్ ను పూరి జగన్నాధ్ చూశాడని, అలాంటి పరిస్థితుల నుంచి కూడా ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యాడని, కాబట్టి మరోసారి ఆయన సక్సెస్ కొట్టడం గ్యారెంటీ అంటున్నాడు కోన.
పూరిలో ఉన్న టాలెంట్ ఎక్కడికీ పోలేదని, త్వరలోనే ఆయన ఓ మంచి హిట్ ఇస్తాడని అంటున్నాడు కోన. ప్రస్తుతం పూరి దగ్గర 4 కథలు సిద్ధంగా ఉన్నాయంట. దాంట్లో ఏ కథతో ప్రస్తుతం ముందుకెళ్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాడట.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More