ప్రియాంక చోప్రాకి చాలా క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా భారీ పాన్ ఇండియన్, పాన్ వరల్డ్ చిత్రాలకు ఆమె మొదటి ఛాయిస్ గా మారింది. ఇప్పటికే రాజమౌళి – మహేష్ బాబు సినిమాలో ఆమె మెయిన్ హీరోయిన్. హృతిక్ రోషన్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న క్రిష్ 4 చిత్రంలో కూడా ఆమె హీరోయిన్.
అలాగే రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న “రామాయణం” సినిమాలో మొదట ప్రియాంకనే తీసుకోవాలనుకున్నారట. సూర్పనఖ పాత్రకు ప్రియాంకకి ఇవ్వాలనుకున్నారట. కానీ పారితోషికం ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకొని డ్రాప్ అయ్యారు మేకర్స్.
దాంతో, ఆ పాత్ర రకుల్ ప్రీత్ సింగ్ కి దక్కింది. రకుల్ ప్రీత్ సింగ్ అలా ఒక భారీ సినిమాలో భాగం అయింది ఇప్పుడు. సూర్పనఖ పాత్ర రామాయణం కథకి కీలకం. ప్రియాంక భారీ పారితోషికం డిమాండ్ రకుల్ కి అలా కలిసొచ్చింది.
ప్రియాంక చోప్రా ప్రస్తుతం సినిమాకి 20 నుంచి 30 కోట్ల మధ్య తీసుకుంటోంది. పాత్ర, ఆ సినిమా బడ్జెట్ ని బట్టి ఆమె పారితోషికం డిసైడ్ అవుతుంది. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ ఆమెనే.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More