‘హరిహర వీరమల్లు’ సెట్స్ పైకి వచ్చింది. చివరి షెడ్యూల్ లో పవన్ జాయిన్ అయినట్టు కథనాలు కూడా వచ్చాయి. వాస్తవానికి ఈరోజు షూటింగ్ లో పవన్ జాయిన్ అవ్వలేదు.
పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. స్పాండిలైటిస్ సమస్య కూడా వెంటాడుతోంది. ఆయన వైద్యుల పర్యవేక్షణలో బెడ్ రెస్ట్ తీసుకున్నారు.
దీంతో హరిహర వీరమల్లు సెట్స్ పైకి పవన్ ఎప్పుడు వస్తారనేది అనుమానంగా మారింది. ఈ సినిమాకు సంబంధించి ఇదే ఫైనల్ షెడ్యూల్. ఈరోజు సునీల్, కబీర్ దుహాన్ సింగ్, నాజర్ లాంటి నటులపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు.
అయితే పవన్ 3-4 రోజుల్లో కోలుకొని సెట్స్ పైకి వస్తారని, ఈ నెలాఖరుకు సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని యూనిట్ చెబుతోంది.
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More