నెల రోజులుగా స్తబ్దుగా మారిన రాజ్ తరుణ్ కేసు మళ్లీ వేడెక్కింది. ఎప్పుడైతే లావణ్య మరోసారి పోలీస్ స్టేషన్ కొచ్చి మస్తాన్ సాయిపై ఫిర్యాదు చేసిందో, అప్పట్నుంచి ఈ వ్యవహారం మరిన్ని మలుపులు తీసుకుంటోంది.
మస్తాన్ సాయికి చెందిన హార్డ్ డిస్క్ ను పోలీసులకు అందజేసిన లావణ్య, అక్కడితో ఆగలేదు. ఆ హార్డ్ డిస్క్ లో ఉన్న వీడియోల్ని తను కూడా లీక్ చేయడం మొదలుపెట్టింది. దీంతో కలకలం రేగింది.
మస్తాన్ సాయితో పాటు కొంతమంది యువతీయువకులు డ్రగ్స్ మత్తులో ఊగితూలుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి కొన్ని ఫొటోల్ని కూడా లావణ్య రిలీజ్ చేసింది.
ఒకప్పుడు మస్తాన్ సాయి తనకు మంచి స్నేహితుడు, ఫ్రెండ్ మాత్రమే అని చెప్పుకున్న లావణ్య.. ఇప్పుడు అతడికి వ్యతిరేకంగా మారింది. మస్తాన్ సాయి తన జీవితం నాశనం చేశాడని, లైంగికంగా వేధించాడని, తను మంచిదాన్ని అనడం లేదని, అదే టైమ్ లో ఇతర మహిళలైనా జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో వీడియోలు రిలీజ్ చేస్తున్నట్టు ఆమె వెల్లడించింది.
ఈ మొత్తం వ్యవహారంలో రాజ్ తరుణ్ సైలెంట్ గా ఉన్నాడు. ఇప్పుడీ వివాదం డ్రగ్స్ మలుపు తీసుకోవడంతో, రాజ్ తరుణ్ స్పందించలేదు.
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More