కుప్పం నుంచి వచ్చేవాళ్లు సాధారణంగా చంద్రబాబు ఫ్యాన్స్ ఉంటారు లేదా నారా లోకేష్ అభిమానులైనా అయి ఉంటారు. కానీ కుప్పం నుంచి ముగ్గురొచ్చారు. వాళ్లు ఎన్టీఆర్ అభిమానులు.
అభిమాన హీరోని కలిసేందుకు ఫ్యాన్స్ చేసే సాహసాలు చాలానే చూశాం. ఇది కూడా అలాంటి సాహసమే. కుప్పం నుంచి ఈ ముగ్గురు నడుచుకుంటూ హైదరాబాద్ చేరుకున్నారు. అక్షరాలా 620 కిలోమీటర్లు నడిచారు.
కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మరీ వీళ్లు తమ పాదయాత్ర ప్రారంభించారు. చేతిలో పెద్ద ఫొటో పట్టుకొని వందల కిలోమీటర్లు అలా నడుస్తూనే ఉన్నారు. విషయం ఎన్టీఆర్ వరకు వెళ్లింది.
వెంటనే తన ఇంటికి పిలిపించుకున్నాడు తారక్. తన వీరాభిమానులకు షేక్ హ్యాండ్ ఇచ్చి, వాళ్లకు తనతో ఫొటోలు దిగే అవకాశం కల్పించాడు. అంత దూరం నడవకూడదంటూ వాళ్లను సున్నితంగా హెచ్చరించాడు కూడా. ఆ తర్వాత వాళ్లిచ్చిన ఫొటోను అందుకున్నాడు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More