కుప్పం నుంచి వచ్చేవాళ్లు సాధారణంగా చంద్రబాబు ఫ్యాన్స్ ఉంటారు లేదా నారా లోకేష్ అభిమానులైనా అయి ఉంటారు. కానీ కుప్పం నుంచి ముగ్గురొచ్చారు. వాళ్లు ఎన్టీఆర్ అభిమానులు.
అభిమాన హీరోని కలిసేందుకు ఫ్యాన్స్ చేసే సాహసాలు చాలానే చూశాం. ఇది కూడా అలాంటి సాహసమే. కుప్పం నుంచి ఈ ముగ్గురు నడుచుకుంటూ హైదరాబాద్ చేరుకున్నారు. అక్షరాలా 620 కిలోమీటర్లు నడిచారు.
కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మరీ వీళ్లు తమ పాదయాత్ర ప్రారంభించారు. చేతిలో పెద్ద ఫొటో పట్టుకొని వందల కిలోమీటర్లు అలా నడుస్తూనే ఉన్నారు. విషయం ఎన్టీఆర్ వరకు వెళ్లింది.
వెంటనే తన ఇంటికి పిలిపించుకున్నాడు తారక్. తన వీరాభిమానులకు షేక్ హ్యాండ్ ఇచ్చి, వాళ్లకు తనతో ఫొటోలు దిగే అవకాశం కల్పించాడు. అంత దూరం నడవకూడదంటూ వాళ్లను సున్నితంగా హెచ్చరించాడు కూడా. ఆ తర్వాత వాళ్లిచ్చిన ఫొటోను అందుకున్నాడు.
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More
పవన్ కల్యాణ్ లో నటుడు మాత్రమే కాదు.. ఓ దర్శకుడు, సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్, స్టంట్ మాస్టర్, లిరిసిస్ట్ కూడా… Read More
అప్పట్లో తెల్లచీరకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది శ్రీదేవి. ఆమె తెల్లచీర కడితే ప్రేక్షక లోకం ఊగిపోయేది. ఆ తర్వాత… Read More
త్రివిక్రమ్-చరణ్ కాంబినేషన్ పై ఇటీవల వార్తలొచ్చాయి. తెలుగుసినిమా.కామ్ ఎక్స్ క్లూజివ్ గా రాసింది కూడా. బన్నీతో సినిమా ఇప్పట్లో లేకపోవడంతో…… Read More
నటుడు రఘుబాబు పాటలు కూడా పాడాడట. కాకపోతే ఎవరి సంగీత దర్శకత్వంలో పాటలు పాడారో ఆయనకే తెలియదు. లేదా మర్చిపోయారు.… Read More
"వార్ 2" టీజర్లో కియారా అద్వానీ బికినీ షాట్ చూసి కుర్రాళ్లు మతి పోగొట్టుకున్నారు. సాధారణ ప్రేక్షకులు, యువకులు ఆమె… Read More