పవన్ కళ్యాణ్ గెలుపు కోసం సినిమా ఇండస్ట్రీకి చెందిన నటులే కాదు నిర్మాతలు, జర్నలిస్టుల నుంచి కూడా ప్రచారం మొదలైంది.. తాజాగా నిర్మాత నాగ వంశీ పిఠాపురంలో షురూ చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారానికి నాగవంశీ శ్రీకారం చుట్టి హల్చల్ చేస్తున్నారు.
ఇన్నాళ్లూ ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేకుండా వ్యవహరించిన నాగవంశీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం డైరెక్ట్ గా రంగంలోకి దిగడం విశేషం.
నాగవంశీ “సితార ఎంటర్ టైన్మెంట్స్” బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా ఇటీవల “భీమ్లా నాయక్” తీసిన విషయం మనకు తెలుసు. అలాగే నాగవంశీ బాబాయ్ ఎస్. రాధాకృష్ణ తన హారిక హాసిని సంస్థతో పవన్ కళ్యాణ్ తో “అజ్ఞాతవాసి” చిత్రం నిర్మించారు. త్రివిక్రమ్ ఈ సంస్థకే సినిమాలు తీస్తారు. సో, ఆ విధంగా పవన్ కళ్యాణ్ కి, ఈ సంస్థకు ప్రత్యేక అనుబంధం ఉంది.
అందుకే, రాజకీయాల్లో లేకున్నా నాగవంశీ తమ హీరో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం హైదరాబాద్ నుంచి పిఠాపురం వెళ్లాల్సి వచ్చింది.
మరో రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More