హీరోయిన్ జాన్వీ కపూర్ కి భక్తి ఎక్కువే. ఆమె ఏడాదికి ఆరేడు సార్లు తిరుపతి వెంకన్నని దర్శించుకుంటుంది. అలాగే అనేక ఇతర గుళ్లకు వెళ్తుంటుంది. పూజలు చేస్తుంటుంది.
ఐతే, ఆమె హైదరాబాద్ లోని మధురానగర్ లోని ఒక చిన్న గుడికి వెళ్లి పూజలు చెయ్యడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మధురానగర్ లో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం ఆ ప్రాంతంలో, ఆ చుట్టూపక్కల ఉండే వారికే ఎక్కువగా తెలుసు. మిగతా ప్రాంతాల నుంచి ఆ గుడికి వచ్చి పూజలు చేసే వారు తక్కువ.
కానీ ఆ గుడి ప్రత్యేకత గురించి ఆమెకి ఎవరో వివరించినట్లు ఉన్నారు. దాంతో ఆమె గురువారం ఉదయం ఒక్కతే గుడికి వచ్చి అక్క పూజలు చేసింది.
జాన్వీ కపూర్ ఇటీవల “దేవర” సినిమాలో నటించింది. త్వరలోనే రామ్ చరణ్ సరసన నటించనుంది.
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More