హీరోయిన్ శిల్పాశెట్టికి వందల కోట్ల ఆస్తి ఉంది. ఆమె బాగా సంపాదించింది. ఐతే, ఇప్పుడు ఆమె ముంబైలో నివసిస్తున్న జుహూ ఇంటిని ఈడీ ఒక కేసులో అటాచ్ చేసింది.
శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా మనీ లాండరింగ్ కేసు చాలా కాలంగా ఎదుర్కుంటున్నారు. ఈ కేసులో ఈ రోజు రాజ్ కుంద్రా, ఆయన భార్య శిల్పాశెట్టికి చెందిన పలు ఆస్తులను జప్తు చేసింది.
“ED ముంబై ఈ రోజు రిపు సుదన్ కుంద్రా అలియాస్ రాజ్ కుంద్రాకు చెందిన 97.79 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. PMLA, 2002 నిబంధనల ప్రకారం అటాచ్ చేసిన ఆస్తులలో ప్రస్తుతం జుహులో శ్రీమతి శిల్పాశెట్టి పేరు మీద ఉన్న రెసిడెన్షియల్ ఫ్లాట్ కూడా ఉంది,” ఈడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
శిల్పాశెట్టి చాలా ఏళ్ల క్రితమే ముంబైలో, పుణేలో స్థలాలు కొనుక్కొంది. ముంబైలో ధనవంతుల ఏరియాగా పేరొందిన అత్యంత ఖరీదైన జుహూ ప్రాంతంలో ఆమె ఉంటోంది. ఆ ఇంటిని ఇప్పుడు ఈడి ఈ కేసుకు అటాచ్ చేసింది. నేరం నిరూపితం ఐతే ఈ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ కేసు నడుస్తోంది.
తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More
చిరంజీవి, రామ్ చరణ్ పై ఓ నాలుగేళ్ల కిందట దర్శకుడు విజయ్ కనకమేడల వేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయిన… Read More
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్సుల టైపులో పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు… Read More
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More