పెద్ద హీరోల సినిమాల్ని మొదటి వారం రోజుల్లో సాధారణ టికెట్ రేట్లలో చూసే రోజులు పోయాయి. ప్రభుత్వాల నుంచి ప్రత్యేక అనుమతులు తెచ్చుకోవడం, టికెట్ రేట్లు పెంచుకోవడం, డబ్బులు పిండుకోవడం కామన్ ప్రాక్టీస్ అయిపోయింది.
ఇక సంక్రాంతి సినిమాలంటే చెప్పేదేం లేదు. ఆంధ్రాలో ఆల్రెడీ రేట్లు పెంచేశారు. ఊహించని విధంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే ఫ్యామిలీ సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచేశారు. ఇక తెలంగాణలోనే పెంచడం ఆలస్యం.
కానీ నైజాంలో సాధారణ టికెట్ రేట్లకే డాకు మహారాజ్ సినిమాను చూసే అవకాశం ఏర్పడింది. అవును.. టికెట్ రేట్లు పెంచకుండానే నైజాంలో బాలకృష్ణ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించాడు నిర్మాత నాగవంశీ.
తమ సినిమాకు టికెట్ రేట్లు పెంచమని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడగలేదు నాగవంశీ. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న టికెట్ రేట్లు తమ సినిమాకు సరిపోతాయని ఆయన చెప్పడం కొసమెరుపు. సీఎంను కలవడం ఇష్టంలేక నాగవంశీ ఈ నిర్ణయం తీసుకున్నాడా లేక నిజంగానే బాలయ్య సినిమాకు పెట్టిన బడ్జెట్ కు సాధారణ టికెట్ రేట్లు సరిపోతాయా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More