కంగనా రనౌత్ తన మాట తీరుతో ఎంపీ అయింది. బీజేపీ పెద్దలను మెప్పించింది. ఐతే ఇదంతా గతం. కేంద్రంలో మోదీ ప్రభుత్వం మునుపటిలా బలంగా లేదు. మిత్రపక్షాల మీద ఆధారపడి ఉంది. అందుకే, ఇప్పుడు మితిమీరి మాట్లాడే తమ పార్టీ నాయకులపై చర్యలు తీసుకుంటోంది.
అలా తాజాగా కంగనా రనౌత్ కి బీజేపీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. పార్టీ పాలసీ విషయాలపై మాట్లాడే అధికారం, అనుమతి ఆమెకు లేదని స్పష్టం చేసింది అధిష్టానం.
రైతుల ఉద్యమానికి సంబంధించి ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. నార్త్ ఇండియాలో పార్టీని ఇబ్బంది పెట్టెలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. దాంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. కంగన స్థాయిని కుదించి నష్ట నివారణ చేపట్టింది.
కంగన మంత్రి పదవి కూడా దక్కుతుందని ఆశించింది. కానీ యిప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. ఆమె మునుపటిలా ఏది పడితే అది మాట్లాడే స్వేచ్ఛ లేదు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More