పాన్ ఇండియా సినిమా తీయాలని, ఆ రేంజ్ కు వెళ్లాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇటు హీరోలకు, అటు దర్శకులకు కూడా ఇలాంటి డ్రీమ్స్ ఉంటాయి. అనీల్ రావిపూడి మాత్రం ఆ మాట చెప్పడం లేదు. తను ఇక్కడే ఉంటానంటున్నాడు. తనకు నచ్చిన కథలే చేస్తానంటున్నాడు.
“నేనెప్పుడు నేల విడిచి సాము చేయను. రాజమౌళి, సుకుమార్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిపోయారు. నేను కూడా అలా వెళ్లిపోవాలనుకోను. మరీ ముఖ్యంగా నన్ను నేను అక్కడ ఊహించుకోలేను. నేను ఎక్కడ బలంగా ఉన్నానో అక్కడే ఉంటాను. అలాంటి కథలే ఎంచుకుంటాను. రీజనల్ గా నేను చేస్తున్న సినిమాలతో హ్యాపీగా ఉన్నాను.”
తను పాన్ ఇండియా సినిమాలు చేయలేనంటున్నాడు రావిపూడి. అయితే తను చేసే సినిమాలు మాత్రం పాన్ ఇండియా స్థాయికి వెళ్లలాని గట్టిగా కోరుకుంటున్నట్టు తెలిపాడు.
ప్రస్తుతం ఈ దర్శకుడు, చిరంజీవితో చేయాల్సిన సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. తను ముందుగా కథలు రాసుకోనని, హీరోను దృష్టిలో పెట్టుకొని తన దగ్గరున్న లైన్స్ కు మార్పుచేర్పులు చేస్తుంటానని అన్నాడు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More