దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ ఫ్లాట్ ను అమ్మకానికి పెట్టారు. ఇప్పుడా ఫ్లాట్ ను నటి అదా శర్మ దక్కించుకుంది.
సుశాంత్ ఫ్లాట్ ను అదా శర్మ కొనుగోలు చేసినట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ నటి వాటిని ధృవీకరించింది. నెల రోజులుగా తను సుశాంత్ ఫ్లాట్ లోనే ఉంటున్నట్టు వెల్లడించింది. ఇంటికి కొన్ని మార్పుచేర్పులు కూడా చేసినట్టు వెల్లడించింది.
ఫస్ట్ ఫ్లోర్ మొత్తాన్ని దేవుడి గదిగా మార్చేసిందట అదా. పై ఫ్లోర్ లో ఓ గదిని మ్యూజిక్ రూమ్ గా, మరో గదిని డాన్స్ స్టుడియోగా మార్చింది. ఇక టెర్రస్ మొత్తాన్ని గార్డెన్ గా మార్చేసిందట. తను ఎక్కడున్నా పచ్చదనం ఉండాలని, పక్షులకు ఆహారం పెట్టడం తనకు ఇష్టమని, అందుకే గార్డెన్ పెట్టుకున్నానని తెలిపింది.
సుశాంత్ ఇంట్లో అడుగుపెట్టగానే తనకు ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ కలిగిందని, దాన్ని మరింత పెంచేందుకు ఇళ్లు మొత్తానికి తెలుగు రంగు పెయింట్ వేయించినట్టు వెల్లడించింది.
అంచనాలతో వచ్చిన 'తమ్ముడు' ఫలితం తెలిసిపోయింది. మొదటి వీకెండ్ కాకముందే ఈ సినిమా రిజల్ట్ అర్థమైంది. నితిన్ హీరోగా నటించిన… Read More
సరిగ్గా వారం రోజుల కిందటి సంగతి. కన్నప్ప సినిమా గ్రాండ్ గా విడుదలైంది. మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్… Read More
రాజశేఖర్ నుంచి మీనాక్షి చౌదరి, శ్రీలీల వరకు చాలామంది హీరోహీరోయిన్లు డాక్టర్లు అవ్వబోయి యాక్టర్లు అయ్యారు. ఈ లిస్ట్ లో… Read More
కీర్తి సురేష్ పెళ్లి చేసుకొని, తన భర్తతో హ్యాపీగా ఉంది. ఈ విషయంలో ఆమె చాలామంది కుర్రాళ్ల హార్ట్స్ బ్రేక్… Read More
అసలే పవన్ కల్యాణ్ సినిమా. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ. పవనిజం అంటూ ఊగిపోతున్న జనం. కంట్రోల్ చేయలేక… Read More
ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా నటి నిత్యా మీనన్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రభాస్ తనను… Read More