యాంకర్ కమ్ నటి శ్రీముఖి తనపై చెలరేగిన విమర్శల దాడిని తగ్గించింది. అందరికీ భేషరతుగా క్షమాపణలు చెప్పింది. “అందరూ నన్ను క్షమించాలి, జై శ్రీరామ్” అంటూ వీడియో రిలీజ్ చేసింది. ఇంతకీ ఏమైంది?
నిజామాబాద్ లో జరిగిన “సంక్రాంతికి వస్తున్నాం” ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు యాంకరింగ్ చేసింది శ్రీముఖి. దిల్ రాజు, శిరీశ్ ను పొగిడే క్రమంలో రామలక్ష్మణుల్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్ అంది. అంతే.. హైందవులు భగ్గుమన్నారు.
శ్రీముఖిపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ కు తెగబడ్డారు.
తన వల్ల డ్యామేజీ జరిగిందనే విషయాన్ని గుర్తించింది శ్రీముఖి. వెంటనే భేషరతుగా క్షమాపణలు చెప్పింది. తను కావాలని అలా అనలేదని, పొరపాటున తన నోటి నుంచి అలా వచ్చేసిందని, అంతా పెద్ద మనసుతో తనను క్షమించాలని వేడుకుంది.
సాధారణంగా మే నెల వేసవి సెలవుల కాలానికి చాలా కీలకం. అసలైన కలెక్షన్లు మేలోనే వస్తాయి. కానీ 2025లో సీన్… Read More
ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి 'డ్రాగన్' అనే పేరు పరీశీలనలో ఉంది.… Read More
తెలుగు సినిమా కొంతకాలంగా విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. కొత్త సినిమాలకు కలెక్షన్లు ఉండడం లేదు. ఎంత ప్రచారం చేసినా కొన్ని… Read More
దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా పరిశ్రమకు వచ్చి 25 ఏళ్ళు. మొదటి చిత్రం "డాలర్ డ్రీమ్స్" 2000వ సంవత్సరంలో విడుదలైంది.… Read More
బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా ప్రస్తుతం "రానా నాయుడు 2" (Rana Naidu 2)ను ప్రమోట్ చేస్తోంది. వెంకటేష్, రానా… Read More
మలైక అరోరా వయసు 51 ఏళ్ళు. కానీ ఆమె ఫిజిక్ చూస్తే 30 ఏళ్ల యువతిలా ఉంటుంది. సాధారణంగా సినిమా… Read More