యాంకర్ కమ్ నటి శ్రీముఖి తనపై చెలరేగిన విమర్శల దాడిని తగ్గించింది. అందరికీ భేషరతుగా క్షమాపణలు చెప్పింది. “అందరూ నన్ను క్షమించాలి, జై శ్రీరామ్” అంటూ వీడియో రిలీజ్ చేసింది. ఇంతకీ ఏమైంది?
నిజామాబాద్ లో జరిగిన “సంక్రాంతికి వస్తున్నాం” ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు యాంకరింగ్ చేసింది శ్రీముఖి. దిల్ రాజు, శిరీశ్ ను పొగిడే క్రమంలో రామలక్ష్మణుల్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్ అంది. అంతే.. హైందవులు భగ్గుమన్నారు.
శ్రీముఖిపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ కు తెగబడ్డారు.
తన వల్ల డ్యామేజీ జరిగిందనే విషయాన్ని గుర్తించింది శ్రీముఖి. వెంటనే భేషరతుగా క్షమాపణలు చెప్పింది. తను కావాలని అలా అనలేదని, పొరపాటున తన నోటి నుంచి అలా వచ్చేసిందని, అంతా పెద్ద మనసుతో తనను క్షమించాలని వేడుకుంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More