శోభిత ధూళిపాళ అక్కినేని కుటుంబంలోకి కొత్త కోడలుగా రానుంది. ఇప్పటికే నాగ చైతన్య, శోభిత పెళ్లి పనులు మొదలయ్యాయి. ఆగస్టులో వీరి నిశ్చితార్థం జరిగింది.
నిన్న (అక్టోబర్ 28) జరిగిన ఏఎన్నార్ అవార్డు కార్యక్రమంలో శోభిత ధూళిపాళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కినేని కుటుంబ సభ్యులలో ఒకరిగా అక్కడ హడావిడి చేసింది. నాగ చైతన్య, శోభిత చేతిలో చెయ్యి వేసుకొని వచ్చారు.
శోభిత తల్లితండ్రులు కూడా విచ్చేశారు.
శోభిత ప్రస్తుతం ముంబైలో ఉంటోంది. చాలా ఏళ్లుగా అక్కడే మకాం. ఆమె తల్లితండ్రులు మాత్రం వైజాగ్ లో ఉంటారు. ఇప్పుడు ఈ భామ పెళ్లి తర్వాత హైదరాబాద్ కి షిఫ్ట్ కావాలి. నాగ చైతన్య ఇటీవలే హైదరాబాద్ లోని తన ఇంటిని రినోవెట్ చేశాడు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More