శోభిత ధూళిపాళ అక్కినేని కుటుంబంలోకి కొత్త కోడలుగా రానుంది. ఇప్పటికే నాగ చైతన్య, శోభిత పెళ్లి పనులు మొదలయ్యాయి. ఆగస్టులో వీరి నిశ్చితార్థం జరిగింది.
నిన్న (అక్టోబర్ 28) జరిగిన ఏఎన్నార్ అవార్డు కార్యక్రమంలో శోభిత ధూళిపాళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కినేని కుటుంబ సభ్యులలో ఒకరిగా అక్కడ హడావిడి చేసింది. నాగ చైతన్య, శోభిత చేతిలో చెయ్యి వేసుకొని వచ్చారు.
శోభిత తల్లితండ్రులు కూడా విచ్చేశారు.
శోభిత ప్రస్తుతం ముంబైలో ఉంటోంది. చాలా ఏళ్లుగా అక్కడే మకాం. ఆమె తల్లితండ్రులు మాత్రం వైజాగ్ లో ఉంటారు. ఇప్పుడు ఈ భామ పెళ్లి తర్వాత హైదరాబాద్ కి షిఫ్ట్ కావాలి. నాగ చైతన్య ఇటీవలే హైదరాబాద్ లోని తన ఇంటిని రినోవెట్ చేశాడు.
తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరో ఆసక్తికర అంశాన్ని బయటపెట్టింది హీరోయిన్ సమంత. తనకు ఫోన్ అడిక్షన్ ఉండేదని, సెల్… Read More
హీరోయిన్ శృతిహాసన్, సోషల్ మీడియాకు శెలవు పెట్టింది. కొన్నాళ్ల పాటు తను సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నానని, నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తానని… Read More
మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ కు బెయిల్ దొరికింది. ఈ నటుడికి షరతులతో కూడిన… Read More
కియరా ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెలిసిందే. దీంతో ఆమె కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరీ… Read More
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ … ఒక టైంలో తెలుగు సినిమాకి నాలుగు స్తంభాలుగా… Read More
అనుపమ పరమేశ్వరన్ నటించిన ఒక మలయాళ చిత్రం "జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ" ఇంతవరకు విడుదల కావడం లేదు.… Read More