శోభిత ధూళిపాళ అక్కినేని కుటుంబంలోకి కొత్త కోడలుగా రానుంది. ఇప్పటికే నాగ చైతన్య, శోభిత పెళ్లి పనులు మొదలయ్యాయి. ఆగస్టులో వీరి నిశ్చితార్థం జరిగింది.
నిన్న (అక్టోబర్ 28) జరిగిన ఏఎన్నార్ అవార్డు కార్యక్రమంలో శోభిత ధూళిపాళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కినేని కుటుంబ సభ్యులలో ఒకరిగా అక్కడ హడావిడి చేసింది. నాగ చైతన్య, శోభిత చేతిలో చెయ్యి వేసుకొని వచ్చారు.
శోభిత తల్లితండ్రులు కూడా విచ్చేశారు.
శోభిత ప్రస్తుతం ముంబైలో ఉంటోంది. చాలా ఏళ్లుగా అక్కడే మకాం. ఆమె తల్లితండ్రులు మాత్రం వైజాగ్ లో ఉంటారు. ఇప్పుడు ఈ భామ పెళ్లి తర్వాత హైదరాబాద్ కి షిఫ్ట్ కావాలి. నాగ చైతన్య ఇటీవలే హైదరాబాద్ లోని తన ఇంటిని రినోవెట్ చేశాడు.
తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More
చిరంజీవి, రామ్ చరణ్ పై ఓ నాలుగేళ్ల కిందట దర్శకుడు విజయ్ కనకమేడల వేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయిన… Read More
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్సుల టైపులో పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు… Read More
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More