రాశి ఖన్నా ఆధ్యాత్మిక జీవన విధానం అలవర్చుకుంటోంది. ఆమె ఇప్పుడు ఓషో పుస్తకాలు చదువుతోంది. ఓషో ఒకప్పుడు భారతదేశంలో పేరొందిన ఆధ్యాత్మిక గురువు. విదేశాల్లో ఆయనకి ఇంకా ఎక్కువ క్రేజ్ ఉండేది. ఆయన జీవితం గురించి చెప్పిన అనేక ప్రసంగాలు పుస్తకాలుగా వచ్చాయి. వాటికి ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది.
ప్రస్తుతం రాశి ఖన్నా వాటిని చదువుతోంది. “ఓషో ఎలా బతకాలో నాకు నేర్పలేదు. నాకు ఇంతకుముందే తెలిసిన దాన్ని మళ్ళీ గుర్తు చేశారు. మర్చిపోకుండా చేశారు.”
“ఓషో పుస్తకాలు మొదటిసారి చదివినప్పుడు ఆయన చెప్పిన నగ్న సత్యాలు మొదట ఇబ్బంది పెట్టాయి. ఆ తర్వాత నన్ను భయాల నుంచి విముక్తి చేశాయి,” అని చెప్పుకొచ్చింది ఈ భామ.
తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. ఒకప్పుడు హీరోయిన్ గా బిజీగా ఉన్న ఈ భామ ఇప్పుడు కేరీర్ లో వెనుకబడింది. సిద్ధూ జొన్నలగడ్డతో కలిసి నటిస్తోన్న “తెలుసు కదా” ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More