కంగన రనౌత్ ఇప్పుడు బీజేపీ ఎంపీ. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. కానీ ఆమె నటించి, దర్శకత్వం వహించిన “ఎమెర్జెన్సీ” చిత్రానికి ఇంకా మోక్షం లభించడం లేదు. ఈ సినిమాలో ఆమె ఇందిరాగాంధీ పాత్ర పోషించారు.
సాధారణంగా ఇలాంటి సినిమాలను బీజేపీ ప్రభుత్వం బాగా ప్రోత్సహిస్తుంది. కానీ ఈ సినిమా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకో అంతగా ఆసక్తి చూపడం లేదు. లేని సమస్యలు వస్తాయని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే, సులువుగా విడుదల కావాల్సిన ఈ సినిమాకి ఇన్ని అడ్డంకులు.
కెనెడా ప్రభుత్వంతో భారత్ దౌత్య సంబంధాలు క్షీణించాయి. ఇలాంటి టైంలో సిక్కులు – ఇందిరాగాంధీ అంశాలు ఈ సినిమాలో ఉండడంతో భారత్ వాదనకి ఇబ్బంది కలిగేలా ఉందట. అందుకే, ప్రభుత్వం నుంచి సహకారం అంతగా లేదు. ఐతే, కంగనా కూడా అభ్యంతరకర సన్నివేశాలను ఇప్పటికే తొలగించింది. ఐతే, విడుదల చెయ్యాలంటే కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి ఆమోదం రావాలి.
అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాకే కంగనా ఈ సినిమా డేట్ ఫిక్స్ చేసి మళ్ళీ ప్రచార కార్యక్రమాలు మొదలుపెడుతుంది.
అప్పట్లో తెల్లచీరకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది శ్రీదేవి. ఆమె తెల్లచీర కడితే ప్రేక్షక లోకం ఊగిపోయేది. ఆ తర్వాత… Read More
త్రివిక్రమ్-చరణ్ కాంబినేషన్ పై ఇటీవల వార్తలొచ్చాయి. తెలుగుసినిమా.కామ్ ఎక్స్ క్లూజివ్ గా రాసింది కూడా. బన్నీతో సినిమా ఇప్పట్లో లేకపోవడంతో…… Read More
నటుడు రఘుబాబు పాటలు కూడా పాడాడట. కాకపోతే ఎవరి సంగీత దర్శకత్వంలో పాటలు పాడారో ఆయనకే తెలియదు. లేదా మర్చిపోయారు.… Read More
"వార్ 2" టీజర్లో కియారా అద్వానీ బికినీ షాట్ చూసి కుర్రాళ్లు మతి పోగొట్టుకున్నారు. సాధారణ ప్రేక్షకులు, యువకులు ఆమె… Read More
తమిళ హీరో రవి మోహన్ విడాకుల కేసు కోర్టుకి చేరుకొంది. భార్య ఆర్తితో ఉండడం సాధ్యం కాదని రవి కోర్టుకు… Read More
ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా "వార్ 2" టీజర్ రాబోతుంది అని ఆ… Read More