ప్రభాస్-అనుష్క….హిట్ జంట. వెండితెరపై వీళ్లు చూడముచ్చటగా ఉంటారు. ఆ ఎత్తు, బరువు, కెమిస్ట్రీ.. ఆ లెక్కే వేరు. ప్రభాస్ తర్వాత అనుష్క హైట్ కు మ్యాచ్ అయిన ఒకే ఒక్క హీరో గోపీచంద్.
గోపీచంద్-అనుష్క కూడా తెరపై చూడ్డానికి చాలా బాగుంటారు. వీళ్లిద్దరూ కలిసి మరో సినిమా చేయాలనే డిమాండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. దీనికి కారణం “లక్ష్యం” సినిమా.
ఉన్నఫలంగా ఈ చర్చ మొదలవ్వడానికి ఓ కారణం ఉంది. గోపీచంద్-అనుష్క కలిసి చేసిన “లక్ష్యం” సినిమా తాజాగా 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమాపై ఆసక్తికర చర్చసాగింది. అనుష్క, గోపీచంద్ మళ్లీ కలవాలని, వాళ్లను హీరోహీరోయిన్లుగా పెట్టి ఎవరైనా సినిమా తీయాలంటూ సోషల్ మీడియాలో గోపీచంద్ ఫ్యాన్స్, అనుష్క ఫ్యాన్స్ కోరుతున్నారు.
అనుష్కతో నటించడానికి గోపీచంద్ ఎప్పుడూ సిద్ధమే. నిజానికి అనుష్కతో సినిమాను సెంటిమెంట్ గా ఫీల్ అవుతాడు కూడా. ఎటొచ్చి బొమ్మాళి మాత్రం సిద్ధంగా లేనట్టు కనిపిస్తోంది.
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More