ఓవైపు ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా విడుదలకు సిద్ధమైంది. లాంగ్ గ్యాప్ తర్వాత విజయశాంతి నటించిన సినిమా ఇది. ఇలాంటి టైమ్ లో ఆ సినిమా ప్రచారంతో కాకుండా, మరో వివాదంతో వార్తల్లోకెక్కారు విజయశాంతి.
చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి తనను బెదిరిస్తున్నారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఈ చంద్రకిరణ్ రెడ్డి ఎవరో తెలుసా? నిన్నమొన్నటి వరకు విజయశాంతి సోషల్ మీడియా ఎకౌంట్స్ మెయింటైన్ చేసింది ఇతడే.
ఇతడ్ని నమ్మి పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చారట విజయశాంతి. అయితే అతడు మాత్రం విజయశాంతి ఎకౌంట్స్ ను సరిగ్గా మెయింటైన్ చేయలేదట. దీంతో అతడ్ని తొలిగించినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో నరకం అంటే ఏంటో చూపిస్తానంటూ ఆ రెడ్డి, విజయశాంతిని బెదిరించారట. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More