ఓవైపు ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా విడుదలకు సిద్ధమైంది. లాంగ్ గ్యాప్ తర్వాత విజయశాంతి నటించిన సినిమా ఇది. ఇలాంటి టైమ్ లో ఆ సినిమా ప్రచారంతో కాకుండా, మరో వివాదంతో వార్తల్లోకెక్కారు విజయశాంతి.
చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి తనను బెదిరిస్తున్నారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఈ చంద్రకిరణ్ రెడ్డి ఎవరో తెలుసా? నిన్నమొన్నటి వరకు విజయశాంతి సోషల్ మీడియా ఎకౌంట్స్ మెయింటైన్ చేసింది ఇతడే.
ఇతడ్ని నమ్మి పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చారట విజయశాంతి. అయితే అతడు మాత్రం విజయశాంతి ఎకౌంట్స్ ను సరిగ్గా మెయింటైన్ చేయలేదట. దీంతో అతడ్ని తొలిగించినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో నరకం అంటే ఏంటో చూపిస్తానంటూ ఆ రెడ్డి, విజయశాంతిని బెదిరించారట. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More