మొన్నటివరకు కోలీవుడ్ లో సుడిగాలి పర్యటన చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు టాలీవుడ్ లో విస్తృతంగా పర్యటిస్తోంది. దీనికి కారణం ఆమె పెళ్లి. తన వివాహానికి అందర్నీ ఆహ్వానించేందుకు వరలక్ష్మి ఇలా కష్టపడుతోంది.
తమిళనాట కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి ప్రముఖులతో పాటు చాలామందికి శుభలేఖలు అందించిన వరలక్ష్మి.. ప్రస్తుతం హైదరాబాద్ లో పలువురు సెలబ్రిటీల్ని కలుస్తోంది. అడివి శేష్, ప్రశాంత్ వర్మ, సమంత, గోపీచంద్ మలినేని, రవితేజ, తమన్, మురళీ శర్మ.. ఇలా ఎంతోమందిని పర్సనల్ గా కలిగి శుభలేఖలు అందిస్తోంది. ప్రస్తుతం ఈ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వచ్చేనెల 2న డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు వరలక్ష్మి-నికొలాయ్. ఆ తర్వాత చెన్నైలో సినీ రాజకీయ ప్రముఖులకు గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. సెలబ్రిటీస్ అంతా రిసెప్షన్ కే వస్తారు.
39 ఏళ్ల వరలక్ష్మి, నికొలాయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంటోంది. నికొలాయ్ కు మాత్రం ఇది మొదటి పెళ్లి కాదు. అతడికి ఆల్రెడీ పెళ్లయి, భార్యకు విడాకులిచ్చాడు. ఇప్పుడు వరలక్ష్మిని పెళ్లాడుతున్నాడు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More