సైడ్ హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్ గా మారి ఆ తర్వాత సోషల్ మీడియా క్వీన్ గా ఎదిగిన తేజస్వి ఇటీవల టీవీ షోలకు, సినిమాలకు, వెబ్ సిరీస్ లకు దూరంగా ఉంది. కొన్నాళ్ళూ దుబాయ్, బ్యాంకాక్ అంటూ విదేశాల టూర్లు చేపట్టింది. ఇప్పుడు మళ్ళీ కెరీర్ పై దృష్టి పెట్టింది.
తేజస్వి మడివాడ తాజాగా “కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్” అనే టీవీషో చేస్తోంది. త్వరలో స్టార్ మాలో రానున్న ఈ కార్యక్రమంలో తేజస్వి కిలాడీ భామగా అలరిస్తుంది అన్నమాట.
“నా జీవితమంతా భయం లేకుండా డేరింగ్ కిలాడీ అమ్మాయిగానే గడిపాను. ఈ షోలో అమ్మాయిల, అబ్బాయిల మధ్య గేమ్స్ మంచిగా ఉంటాయి,” అని పేర్కొంది.
34 ఏళ్ల ఈ భామ తన సోషల్ మీడియా అకౌంట్ తో యాక్టివ్ గా మారింది.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More