వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తోన్న మరో సినిమా… “సంక్రాంతికి వస్తున్నాం.” ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ అరకులో ప్రారంభమైయింది.
వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఐశ్వర్య భార్యగా నటిస్తుండగా, మీనాక్షి వెంకటేష్ మాజీ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో కనిపిస్తుంది. దర్శకుడు అనిల్ రావిపూడి చాలా వేగంగా ఈ సినిమాని పూర్తి చేస్తున్నారు. కేవలం ఐదు నెలల్లోనే మొత్తం షూటింగ్ పూర్తి కానుంది.
దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
వెంకటేష్ కి ఇటీవల సోలో హీరోగా హిట్ దక్కడం లేదు. కానీ దర్శకుడు అనిల్ రావిపూడి మీద నమ్మకంతో ఈ మూవీ ఒప్పుకున్నాడు. ఇందులో మరో హీరో లేరు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More