వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తోన్న మరో సినిమా… “సంక్రాంతికి వస్తున్నాం.” ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ అరకులో ప్రారంభమైయింది.
వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఐశ్వర్య భార్యగా నటిస్తుండగా, మీనాక్షి వెంకటేష్ మాజీ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో కనిపిస్తుంది. దర్శకుడు అనిల్ రావిపూడి చాలా వేగంగా ఈ సినిమాని పూర్తి చేస్తున్నారు. కేవలం ఐదు నెలల్లోనే మొత్తం షూటింగ్ పూర్తి కానుంది.
దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
వెంకటేష్ కి ఇటీవల సోలో హీరోగా హిట్ దక్కడం లేదు. కానీ దర్శకుడు అనిల్ రావిపూడి మీద నమ్మకంతో ఈ మూవీ ఒప్పుకున్నాడు. ఇందులో మరో హీరో లేరు.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More