తను ఏం చేసినా కొత్తగా ఉంటుందని మరోసారి నిరూపించుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఓ ఈ-సైకిల్ బ్రాండ్ ప్రచారం కోసం ధోనీతో కలిసి యాడ్ షూట్ చేశాడు. ఇందులో ధోనీని ‘యానిమల్’ లో రణబీర్ కపూర్ లా చూపించి అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు.
ఏమాటకామాట చెప్పుకోవాలి. ధోనీ యాక్టింగ్ ఇరగదీశాడు. సినీ నటుడికి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో అతడి యాటిట్యూడ్ ఉంది. ఇక యాడ్ చివర్లో ‘యానిమల్’లో రణబీర్ కపూర్ చేసిన మేనరిజమ్ ను ధోనీతో చేయించి, తనదైన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు వంగా.
ప్రస్తుతం ఈ దర్శకుడు ‘స్పిరిట్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఒక దఫా మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేశాడు. తాజాగా నటీనటుల ఎంపిక కూడా పూర్తిచేశాడు. ఇక సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం.
లెక్కప్రకారం ఈ పాటికే సినిమా సెట్స్ పైకి రావాలి. కానీ ప్రభాస్ ఆమధ్య గాయపడడం, ఆ తర్వాత ఇతర సినిమాల షూటింగ్స్ తో బిజీ అవ్వడం వల్ల ‘స్పిరిట్’ షూట్ లేట్ అవుతోంది.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More