సమంత మరో వెబ్ సిరీస్ లో నటించబోతోందంటూ మూడు రోజులుగా సోషల్ మీడియా కోడైకూసింది. ఆ వెబ్ సిరీస్ ను తాజాగా అధికారికంగా ప్రకటించారు. కానీ సమంత మాత్రం సైలెంట్ అయింది.
రాజ్&డీకే కలిసి ఈ కొత్త వెబ్ సిరీస్ ప్రకటించారు. దీని పేరు “రక్త్ బ్రహ్మాండ్.” నెట్ ఫ్లిక్స్ కోసం వాళ్లు ఈ సిరీస్ చేస్తున్నారు. ఆ మాటకొస్తే కేవలం సిరీస్ ను మాత్రమే ప్రకటించారు. నటీనటులు ఎవరనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. అందుకే సమంత సైలెంట్ గా ఉందని కొందరు అంటున్నారు. త్వరలోనే సమంత పేరుతో మరోసారి ఈ సిరీస్ ను హైలెట్ చేస్తారని టాక్.
రాజ్&డీకే తో కలిసి సమంత ఇదివరకే “ఫ్యామిలీ మేన్ సీజన్-2” చేసింది. తాజాగా “సిటాడెల్” ఇండియన్ వెర్షన్ కూడా చేసింది. ఆ వెబ్ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఇప్పుడు “రక్త్ బ్రహ్మాండ్”లో కూడా ఆమె ఉందనే టాక్ నడుస్తోంది. ఇలా ఈ రాజ్-డీకేల నిర్మాణంలోనే సమంత వరుసగా వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.
సమంత కొత్తగా ఒప్పుకున్న తెలుగు సినిమా కూడా ఇంకా షూటింగ్ మొదలు కాలేదు.
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More