సాయి పల్లవికి భక్తి ఎక్కువ. ఆమె కుటుంబం అంతా పుట్టపర్తి సత్యసాయిబాబా భక్తులు. ఆమె పేరులోని సాయి వెనుక కారణం అదే.
తాజాగా సాయి పల్లవి కొత్త ఏడాది 2025 వేడుకలను పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా ఆశ్రమంలో జరుపుకొంది. ఆశ్రమంలోని సాయికల్వంత్ మందిరంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఆమె, ఆమె కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
పట్టు చీర ధరించి అందరి భక్తులతో కలిసి పూజలో కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె ఈ సందర్భంగా అందరూ సన్మార్గంలో పయనించాలని కోరినట్లు మీడియా కథనం.
ఇటీవలే తమిళంలో “అమరన్” సినిమాతో భారీ విజయం అందుకున్న సాయి పల్లవికి 2025లో పలు చిత్రాలు విడుదల సిద్ధంగా ఉన్నాయి. అందులో నాగచైతన్య హీరోగా నటించిన “తండేల్” ఉంది. అలాగే అమీర్ ఖాన్ కొడుకు జునైద్ తో కలిసి నటించిన బాలీవుడ్ మూవీ కూడా 2025లోనే రిలీజ్ కానుంది.
సినిమా రిలీజ్ కు ముందు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెడతారు. పెళ్లికి ముందు ప్రీ-వెడ్డింగ్ షూట్ చేస్తారు. మరి పుట్టినరోజుకు ముందు… Read More
సాధారణంగా మే నెల వేసవి సెలవుల కాలానికి చాలా కీలకం. అసలైన కలెక్షన్లు మేలోనే వస్తాయి. కానీ 2025లో సీన్… Read More
ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి 'డ్రాగన్' అనే పేరు పరీశీలనలో ఉంది.… Read More
తెలుగు సినిమా కొంతకాలంగా విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. కొత్త సినిమాలకు కలెక్షన్లు ఉండడం లేదు. ఎంత ప్రచారం చేసినా కొన్ని… Read More
దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా పరిశ్రమకు వచ్చి 25 ఏళ్ళు. మొదటి చిత్రం "డాలర్ డ్రీమ్స్" 2000వ సంవత్సరంలో విడుదలైంది.… Read More
బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా ప్రస్తుతం "రానా నాయుడు 2" (Rana Naidu 2)ను ప్రమోట్ చేస్తోంది. వెంకటేష్, రానా… Read More