సాయి పల్లవికి భక్తి ఎక్కువ. ఆమె కుటుంబం అంతా పుట్టపర్తి సత్యసాయిబాబా భక్తులు. ఆమె పేరులోని సాయి వెనుక కారణం అదే.
తాజాగా సాయి పల్లవి కొత్త ఏడాది 2025 వేడుకలను పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా ఆశ్రమంలో జరుపుకొంది. ఆశ్రమంలోని సాయికల్వంత్ మందిరంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఆమె, ఆమె కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
పట్టు చీర ధరించి అందరి భక్తులతో కలిసి పూజలో కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె ఈ సందర్భంగా అందరూ సన్మార్గంలో పయనించాలని కోరినట్లు మీడియా కథనం.
ఇటీవలే తమిళంలో “అమరన్” సినిమాతో భారీ విజయం అందుకున్న సాయి పల్లవికి 2025లో పలు చిత్రాలు విడుదల సిద్ధంగా ఉన్నాయి. అందులో నాగచైతన్య హీరోగా నటించిన “తండేల్” ఉంది. అలాగే అమీర్ ఖాన్ కొడుకు జునైద్ తో కలిసి నటించిన బాలీవుడ్ మూవీ కూడా 2025లోనే రిలీజ్ కానుంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More