20 ఏళ్ళ క్రితం ‘6 టీన్స్’ ఒక బాక్సాఫీస్ సంచలనం. ఆ సినిమాకి ఘంటాడి కృష్ణమరింత సంచలనం సృష్టించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ వస్తోంది.
ఈ సీక్వెల్ కి ఘంటాడి కృష్ణ డైరెక్టర్ కావడం విశేషం. ఆయనే నిర్మిస్తున్నారు కూడా. సంగీతం కూడా ఆయనదే.
“రిస్క్- ఏ గేమ్ అఫ్ యూత్” అనే పేరుతో రూపొందే ఈ సినిమాలో సందీప్ అశ్వా హీరోగా, తరుణ్ సాగర్, అర్జున్ ఠాకూర్, విశ్వేష్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సన్య ఠాకూర్, జోయా ఝవేరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
“ప్రముఖ గీత రచయిత వరికుప్పల యాదగిరి స్వీయ రచనలో ఓ హసీనా! పాటను పాడటం జరిగింది. మా ఇద్దరి కాంబి లో వచ్చిన సంపంగి చిత్రంలో ‘అందమైన కుందనాల బొమ్మరా!’ పాట ఎంత పాపులర్ అయ్యిందో మీకు తెలిసిందే. ‘6 టీన్స్’ సినిమాకు సీక్వెల్ గా, మర్డర్ మిస్టరీ కంటెంట్తో థ్రిల్లింగ్ ఎక్సపీరియన్స్ నిచ్చే యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాల వారిని అలరించే అంశాలున్నాయి. డిసెంబర్ 27న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషలలో ఒకే సారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు ఘంటాడి.
హీరోయిన్ శృతిహాసన్, సోషల్ మీడియాకు శెలవు పెట్టింది. కొన్నాళ్ల పాటు తను సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నానని, నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తానని… Read More
మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ కు బెయిల్ దొరికింది. ఈ నటుడికి షరతులతో కూడిన… Read More
కియరా ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెలిసిందే. దీంతో ఆమె కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరీ… Read More
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ … ఒక టైంలో తెలుగు సినిమాకి నాలుగు స్తంభాలుగా… Read More
అనుపమ పరమేశ్వరన్ నటించిన ఒక మలయాళ చిత్రం "జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ" ఇంతవరకు విడుదల కావడం లేదు.… Read More
6 నెలలు గడిచిపోయాయి. వెనక్కు తిరిగి చూస్తే ఇప్పటికీ 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా మాత్రమే కనిపిస్తోంది. ఈ మూవీ… Read More