రాజ్ తరుణ్ – లావణ్య కేసులో ఈ హీరోకి సమస్యలు ముదురుతున్నాయి.తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసారు నార్సింగ్ పోలీసులు. ఐపీసీ 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు కాగా అందులో ఏ1 గా రాజ్ తరుణ్, ఎ2 గా మాల్వి మల్హోత్రా, ఏ3 గా మయాంక్ మల్హోత్రా పేర్లు చేర్చారు.
లావణ్య చెప్పిన కొన్ని కొత్త విషయాలు…
2010లోనాకు రాజ్ తరుణ్ ప్రపోజ్ చేశాడు.
రాజ్ తరుణ్ కు 70 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేశాం.
కెరీర్ ప్రారంభంలో అతనికి ఉన్న అప్పులు అన్నీ మా కుటుంబమే తీర్చింది.
2014లో రాజ్ తరుణ్ నన్ను ఒక గుళ్లో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు.
2016లో అతని వల్ల గర్భం దాల్చాను
6 సంవత్సరాల్లో 6 సార్లు ఇల్లు మార్చాడు
మాల్వితోపాటు ఆమె సోదరుడు మయాంక్ నన్ను బెదిరించారు.
మరోవైపు, ఈ కేసు ఇలా నమోదు కాగానే “తిరగబడరా సామి” టీం విడుదల తేదీని ప్రకటించింది. ఆగస్టు 2న విడుదల కానుంది ఈ మూవీ.
“తిరగబడరా సామి” సినిమాలో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ టైంలోనే రాజ్ తరుణ్, మాల్వి మధ్య అఫైర్ మొదలైంది అని లావణ్య ఆరోపిస్తున్నారు.
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More