రాజ్ తరుణ్ – లావణ్య కేసులో ఈ హీరోకి సమస్యలు ముదురుతున్నాయి.తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసారు నార్సింగ్ పోలీసులు. ఐపీసీ 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు కాగా అందులో ఏ1 గా రాజ్ తరుణ్, ఎ2 గా మాల్వి మల్హోత్రా, ఏ3 గా మయాంక్ మల్హోత్రా పేర్లు చేర్చారు.
లావణ్య చెప్పిన కొన్ని కొత్త విషయాలు…
2010లోనాకు రాజ్ తరుణ్ ప్రపోజ్ చేశాడు.
రాజ్ తరుణ్ కు 70 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేశాం.
కెరీర్ ప్రారంభంలో అతనికి ఉన్న అప్పులు అన్నీ మా కుటుంబమే తీర్చింది.
2014లో రాజ్ తరుణ్ నన్ను ఒక గుళ్లో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు.
2016లో అతని వల్ల గర్భం దాల్చాను
6 సంవత్సరాల్లో 6 సార్లు ఇల్లు మార్చాడు
మాల్వితోపాటు ఆమె సోదరుడు మయాంక్ నన్ను బెదిరించారు.
మరోవైపు, ఈ కేసు ఇలా నమోదు కాగానే “తిరగబడరా సామి” టీం విడుదల తేదీని ప్రకటించింది. ఆగస్టు 2న విడుదల కానుంది ఈ మూవీ.
“తిరగబడరా సామి” సినిమాలో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ టైంలోనే రాజ్ తరుణ్, మాల్వి మధ్య అఫైర్ మొదలైంది అని లావణ్య ఆరోపిస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More