దేశవ్యాప్తంగా హిట్టయింది కాంతార సినిమా. అన్నీ తానై రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమా జాతీయ అవార్డుల్లో కూడా మెరిసింది. రిషబ్ కు ఉత్తమ నటుడు అవార్డ్ తెచ్చిపెట్టింది.
ఇప్పుడీ సినిమాకు ప్రీక్వెల్ వస్తోంది. ప్రస్తుతం రిషబ్ శెట్టి ఈ పనిలోనే బిజీగా ఉన్నాడు. ఓవైపు ఈ సినిమా ప్రొడక్షన్ నడుస్తుంటే, మరోవైపు ఇందులో ఎన్టీఆర్ కూడా నటించబోతున్నాడంటూ గతంలో జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
తాజాగా వీటిపై ఎన్టీఆర్ స్పందించాడు. కాంతార ప్రీక్వెల్ లో తను లేనని, ఒకవేళ రిషబ్ షెట్టి ఏదైనా ప్లాన్ చేస్తే, ప్రీక్వెల్ లో నటించడానికి తను ఎప్పుడూ సిద్ధమని ప్రకటించాడు. ప్రస్తుతం ఈ స్టేట్ మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ALSO READ: NTR’s pilgrimage tour is a strategic move
ప్రస్తుతం ఎన్టీఆర్, రిషబ్ శెట్టి కలిసి కర్నాటకలోని పలు దేవాలయాల్ని సందర్శిస్తున్నారు. వీళ్లతో దర్శకుడు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ తల్లి కూడా ఉన్నారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More