అనుకోకుండా, పెద్దగా ప్లానింగ్ లేకుండానే పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు నిఖిల్. అతడు నటించిన ‘కార్తికేయ 2’ సంచలన విజయం సాధించింది.
“కార్తికేయ 2” తర్వాత నిఖిల్ విడుదల చేసిన మూడు చిత్రాలూ ఢమాల్ అన్నాయి. దాంతో నిఖిల్ కు మేటర్ అర్థమైంది. తాను మళ్ళీ పనే ఇండియా లెవల్లో హిట్ కొట్టాలంటే “రైట్” సబ్జెక్ట్ పట్టాల్సిందే అని తెలుసుకున్నాడు. దేవుడు, పురాణం, హిందూ ధర్మం వంటి అంశాలతో కూడిన చిత్రాలు దేశభక్తి వంటి అంశాలతో సినిమాలు తీయాలని అర్థం చేసుకున్నాడు నిఖిల్.
అందుకే “స్వయంభు”, “ఇండియా హౌజ్” అనే సినిమాలు స్టార్ట్ చేశాడు.”స్వయంభు” మైథలాజికల్ టచ్ తో రాబోతోంది. పాన్ ఇండియా లెవెల్లో కచ్చితంగా మరో భారీ విజయం సాధిస్తామనే నమ్మకం నిఖిల్ లో కనిపిస్తోంది.
ఇక “ఇండియా హౌజ్” దేశభక్తితో కూడిన చిత్రం. ఇది కూడా పాన్ ఇండి యన్ మార్కెట్ కోసమే. ఈ రెండూ ఈ ఏడాదే రానున్నాయి. 2025లో నిఖిల్ పాన్ ఇండియన్ మంత్రం పనిచేస్తుందా లేదా అనేది చూడాలి.
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More