ప్రతి హీరోకు మరో హీరోతో వింటేజ్ మూమెంట్ ఉంది. ఆది పినిశెట్టికి కూడా బాలకృష్ణతో అలాంటి మూమెంట్ ఒకటి ఉంది. స్వయంగా ఈ నటుడు, ఆ మేటర్ ను బయటపెట్టాడు.
బాలకృష్ణను తొలిసారి “బంగారు బుల్లోడు” సెట్స్ లో కలిశాడంట ఆది పినిశెట్టి. అప్పుడు తను చాలా చిన్నవాడినని, తండ్రితో కలిసి సెట్స్ కు వెళ్లానని చెప్పుకొచ్చాడు. తను చిన్నప్పుడు బాలయ్యలో చూసిన ఎనర్జీ, ఇప్పటికీ అలానే ఉందంటున్నాడు ఆది.
కెరీర్ లో ఫస్ట్ టైమ్ బాలకృష్ణతో కలిసి ‘అఖండ-2’ సినిమా చేస్తున్నాడు ఆది పినిశెట్టి. ఇందులో ఆయన ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. బాలయ్యతో కలిసి నటించడం చాలా బాగుందని, ఆయనలో ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని చెప్పుకొచ్చాడు ఆది.
ఇక ‘అఖండ-2’ విషయానికొస్తే, ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ ఓ షెడ్యూల్ పూర్తి చేశాడట ఆది పినిశెట్టి. త్వరలోనే తన షెడ్యూల్ ఉందని స్పష్టం చేశాడు. ‘ది వారియర్’ సినిమా తర్వాత ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్న మూవీ ఇదే.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More