తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఇక థియేటర్లు మూతపడుతాయి. జూన్ 1 నుంచి థియేటర్లను బంద్ చెయ్యాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు.
అద్దె రూపంలో సినిమాలు నడపలేమని, పర్సెంటీజి సిస్టం కావాలని చాలా కాలంగా ఎగ్జిబిటర్లు అడుగుతున్నారు. ఆదివారం ఇదే విషయమై ఫిలిం ఛాంబర్ లో సమావేశం అయి ఇక జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు నడపొద్దని నిర్ణయించుకున్నారు. తమ డిమాండ్లకు ఇప్పుకుంటేనే జూన్ 1న కూడా థియేటర్లు నడుస్తాయి అని ఎగ్జిబిటర్లు అంటున్నారు. అంటే ఇది అల్టిమేటం.
నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య సయోధ్య కుదిరితే ఈ బంద్, గిందు ఉండదు.
ఇప్పుడు థియేటర్ల వాళ్ళు అడుగుతున్నది … మల్టిప్లెక్స్ పద్దతిలో రెవెన్యూ. అలా ఐతే చాలా నష్టపోతాం అని నిర్మాతలు అంటున్నారు.
ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా "వార్ 2" టీజర్ రాబోతుంది అని ఆ… Read More
హీరో విశాల్, హీరోయిన్ సాయిధన్సిక పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని వాళ్లిద్దరూ అధికారికంగా ప్రకటించారు. ఆగస్ట్ 29న విశాల్-ధన్సిక పెళ్లి.… Read More
మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ అన్నదమ్ముల మధ్య ఇప్పటికే మంటలు రేగి… Read More
నటీనటులు స్క్రీన్ పై పేర్లు మార్చుకోవడం కామన్. కమల్ హాసన్, చిరంజీవి, రజనీకాంత్ లాంటి ఎంతోమంది స్టార్స్ పేర్లు మార్చుకున్నారు.… Read More
పవన్ చేసే ప్రతి సినిమా వెనక త్రివిక్రమ్ ఉంటారు. పవన్ ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉంటే ఆయనకు సినిమాలు సెట్… Read More
హీరోయిన్లపై కామెంట్స్ సర్వసాధారణం. చాలా విమర్శల్ని వాళ్లు లైట్ తీసుకుంటారు కూడా. అయితే బాడీ షేమింగ్ ను మాత్రం వాళ్లు… Read More