తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఇక థియేటర్లు మూతపడుతాయి. జూన్ 1 నుంచి థియేటర్లను బంద్ చెయ్యాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు.
అద్దె రూపంలో సినిమాలు నడపలేమని, పర్సెంటీజి సిస్టం కావాలని చాలా కాలంగా ఎగ్జిబిటర్లు అడుగుతున్నారు. ఆదివారం ఇదే విషయమై ఫిలిం ఛాంబర్ లో సమావేశం అయి ఇక జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు నడపొద్దని నిర్ణయించుకున్నారు. తమ డిమాండ్లకు ఇప్పుకుంటేనే జూన్ 1న కూడా థియేటర్లు నడుస్తాయి అని ఎగ్జిబిటర్లు అంటున్నారు. అంటే ఇది అల్టిమేటం.
నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య సయోధ్య కుదిరితే ఈ బంద్, గిందు ఉండదు.
ఇప్పుడు థియేటర్ల వాళ్ళు అడుగుతున్నది … మల్టిప్లెక్స్ పద్దతిలో రెవెన్యూ. అలా ఐతే చాలా నష్టపోతాం అని నిర్మాతలు అంటున్నారు.
అంచనాలతో వచ్చిన 'తమ్ముడు' ఫలితం తెలిసిపోయింది. మొదటి వీకెండ్ కాకముందే ఈ సినిమా రిజల్ట్ అర్థమైంది. నితిన్ హీరోగా నటించిన… Read More
సరిగ్గా వారం రోజుల కిందటి సంగతి. కన్నప్ప సినిమా గ్రాండ్ గా విడుదలైంది. మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్… Read More
రాజశేఖర్ నుంచి మీనాక్షి చౌదరి, శ్రీలీల వరకు చాలామంది హీరోహీరోయిన్లు డాక్టర్లు అవ్వబోయి యాక్టర్లు అయ్యారు. ఈ లిస్ట్ లో… Read More
కీర్తి సురేష్ పెళ్లి చేసుకొని, తన భర్తతో హ్యాపీగా ఉంది. ఈ విషయంలో ఆమె చాలామంది కుర్రాళ్ల హార్ట్స్ బ్రేక్… Read More
అసలే పవన్ కల్యాణ్ సినిమా. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ. పవనిజం అంటూ ఊగిపోతున్న జనం. కంట్రోల్ చేయలేక… Read More
ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా నటి నిత్యా మీనన్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రభాస్ తనను… Read More