ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకుడే కాదు గాయకుడు కూడా. పాటలు కూడా రాశారు. దాదాపు 60 వరకు పాటలు రాశారట. తాజాగా ఆయన ‘షష్టిపూర్తి’ అనే సినిమా కోసం లిరిక్ రైటర్ గా మారారు.
రూపేష్, ఆకాంక్షా సింగ్ జంటగా రూపొందుతోన్న ఈ సినిమాలో డా. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధానపాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందిస్తుండడం విశేషం. ఇళయరాజా స్వరపరిచిన ఒక పాటకు కీరవాణి పల్లవి, చరణాలు రాయడం మరో విశేషం.
”మా సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి. చైతన్య ప్రసాద్ గారు కొన్ని పాటలకు సాహిత్యం అందించారు. ఆయన ద్వారా కీరవాణి గారిని అప్రోచ్ అయ్యాము. సిట్యువేషన్ చెప్పి సాంగ్ రాయమని రిక్వెస్ట్ చేయగా, ఓకే అన్నారు. మేం స్టూడియోకు తిరిగి వచ్చేసరికి పల్లవి రాసి పంపించారు. ఆ రోజే చరణం, తర్వాత రోజు మరో చరణం రాసి ఇచ్చారు. ఇళయరాజా గారి బాణీకి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గారు సాహిత్యం అందించడం, అది మా సినిమాలో పాట కావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది,” అని దర్శకుడు పవన్ ప్రభ. అన్నారు.
కీరవాణి, ఇళయరాజా కాంబినేషన్ ఇలా సెట్ అయింది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి యాక్షన్ హీరోగా గుర్తింపు ఉంది. తెలుగులో ఎనిమిది సినిమాలు వరుసగా చేశాక హిందీలో తన… Read More
నటి కల్పిక గణేష్ ఇటీవల ఒక పబ్ లో గొడవచేసి వార్తల్లో నిలిచింది. తెగ తాగి అలా అల్లరి చేసింది… Read More
పవన్ కళ్యాణ్ నటించిన "హరి హర వీర మల్లు" సినిమా విడుదలకు ఇబ్బంది పడుతోంది. మొన్నటి వరకు షూటింగ్ పూర్తికాక… Read More
హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలో తల్లి కాబోతోంది. ఆమె, ఆమె భర్త వరుణ్ తేజ తాము తల్లితండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా… Read More
తన చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని పెళ్లికి ప్రముఖలను నాగార్జున స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్… Read More
మణిరత్నం వంటి మహాదర్శకుడు కూడా హీరోయిన్ దీపిక పదుకోన్ కే మద్దతు ప్రకటించారు. షూటింగ్ టైం తక్కువ ఉండేలా చూడమని… Read More