కొన్ని రోజుల కిందటి సంగతి. వరలక్ష్మి శరత్ కుమార్ గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది. తన పెళ్లికి తానే స్వయంగా వెళ్లి కొంతమందికి ఆహ్వానాలు అందించింది. కోలీవుడ్, టాలీవుడ్ మొత్తం కవర్ చేసింది. ఇప్పుడిదే పద్ధతిని మేఘా ఆకాష్ కూడా ఫాలో అవుతోంది.
రీసెంట్ గా సాయివిష్ణుతో మేఘా ఆకాష్ ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇప్పుడు పెళ్లి పిలుపులు మొదలుపెట్టారు. కాబోయే భర్తతో కలిసి రజనీకాంత్ ను కలిసింది మేఘా ఆకాష్. వెడ్డింగ్ కార్డ్ అందించి పెళ్లికి ఆహ్వానించింది.
త్వరలోనే ఆమె హైదరాబాద్ లో కూడా ల్యాండ్ అవ్వబోతోంది. కలిసి నటించిన హీరోలకు పెళ్లి కార్డులు అందించబోతోంది. తెలుగులో ఆమె నితిన్, రవితేజ, శ్రీవిష్ణు లాంటి హీరోలతో నటించింది.
మేఘా ఆకాష్ పెళ్లి డీటెయిల్స్ ఇంకా బయటకు రాలేదు. ఆమె డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటుందా లేక చెన్నైలోనే పెళ్లి ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.
తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ మాజీ ఎంపీ కొడుకు సాయివిష్ణుతో దాదాపు ఆరేళ్లుగా ప్రేమలో ఉంది మేఘా ఆకాశ్. సాయివిష్ణుకు పలు వ్యాపారాలున్నాయి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More