సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవంలో పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం హైలెట్ గా నిలిచింది. మొత్తం కార్యక్రమంలో పవన్ కల్యాణ్ కు ఎక్కడలేని ప్రాధాన్యం దక్కింది. వేదికపై చిరంజీవి-మోదీ-పవన్ త్రయం అందర్నీ ఆకర్షించింది.
ఇక వేదిక కింద రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్ తో పాటు చాలామంది మెగా సభ్యులు ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఇలాంటి అరుదైన సందర్భాన్ని మెగా కోడలు మిస్సయింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో కొంతమంది ప్రస్తావించారు.
ఇలాంటి విషయాల్లో అలర్ట్ గా ఉండే లావణ్య త్రిపాఠి వెంటనే క్లారిటీ ఇచ్చింది. లావణ్యకు చిన్న యాక్సిడెంట్ అయింది. ఆమె కాలికి దెబ్బ తగిలింది. ఆమె ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటోంది. అందుకే ఆమె ఈ స్పెషల్ వేడుకకు రాలేకపోయింది.
తను రాలేకపోయానని, మంచి వేడుక మిస్సయ్యానంటూ దెబ్బ తగిలిన కాలు ఫొటోను పోస్ట్ చేసింది లావణ్య. చిరంజీవి ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లినప్పుడు ఆమె బాగానే ఉంది. ఆ తర్వాతే కాలికి దెబ్బ తగిలినట్టుంది.
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More