“ఖైదీ” సినిమాతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ పెద్ద దర్శకుడిగా ఎదిగాడు. ఆ సినిమా తెచ్చిన విజయం, పేరు అతని కెరీర్ ని నిలబెట్టింది. ఆ తర్వాత విజయ్ హీరోగా “మాస్టర్”, “లియో” తీశాడు. కమల్ హాసన్ హీరోగా “విక్రమ్” తీసిసంచలనం సృష్టించాడు. ఇక ఇప్పుడు రజినీకాంత్ తో “కూలి” అనే సినిమా మొదలైంది.
“కూలి” సినిమా పూర్తి అయ్యేసరికి మరో ఏడాది పడుతుంది. ఆ తర్వాత “ఖైదీ 2” తీస్తాడా అనేది ఇప్పుడే చెప్పలేం. అందుకే, హీరో కార్తీ కొత్తగా మూడు సినిమాలు సైన్ చేశాడు.
కార్తీకి “ఖైదీ 2” మీద ఆశ పోయినట్లు ఉంది. తాజాగా “సర్దార్ 2” సినిమా చేస్తున్నాడు కార్తీ. ఆ తర్వాత కొత్తగా మరో రెండు సినిమాలు చేస్తాడట.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More