తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కార్తికి కొత్త కాదు. కానీ ఈసారి మాత్రం ఒకింత ఎమోషనల్ అయ్యాడు. దీనికి కారణం కొడుకు పుట్టిన తర్వాత తొలిసారి తనయుడితో కలిసి దర్శనానికి రావడం.
క్యూ లైన్లో కొడుకును ఎత్తుకొని కనిపించాడు కార్తి. పుట్టిన తర్వాత తొలిసారి తన కొడుక్కి స్వామివారి దర్శనం చేయించానని, చాలా ఆనందంగా ఉందని అన్నాడు. తొలిసారి కొడుకుతో కలిసి కనిపించడం మీడియా దృష్టిని ఆకర్షించింది.
ప్రస్తుతం ఈ హీరో “వా వాతియార్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఇంకా తెలుగు టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఈ మూవీ తర్వాత ‘సర్దార్-2’, ‘ఖైదీ-2’ సినిమాలు వస్తాయంటున్నాడు ఈ నటుడు.
కార్తి-కృతి శెట్టి జంటగా తెరకెక్కింది “వా వాతియార్” సినిమా. ఇందులో కార్తీ పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు. సినిమాను పొంగల్ కానుకగా విడుదల చేయాలనుకున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సకాలంలో పూర్తికాకపోవడంతో రాలేదు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More