తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కార్తికి కొత్త కాదు. కానీ ఈసారి మాత్రం ఒకింత ఎమోషనల్ అయ్యాడు. దీనికి కారణం కొడుకు పుట్టిన తర్వాత తొలిసారి తనయుడితో కలిసి దర్శనానికి రావడం.
క్యూ లైన్లో కొడుకును ఎత్తుకొని కనిపించాడు కార్తి. పుట్టిన తర్వాత తొలిసారి తన కొడుక్కి స్వామివారి దర్శనం చేయించానని, చాలా ఆనందంగా ఉందని అన్నాడు. తొలిసారి కొడుకుతో కలిసి కనిపించడం మీడియా దృష్టిని ఆకర్షించింది.
ప్రస్తుతం ఈ హీరో “వా వాతియార్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఇంకా తెలుగు టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఈ మూవీ తర్వాత ‘సర్దార్-2’, ‘ఖైదీ-2’ సినిమాలు వస్తాయంటున్నాడు ఈ నటుడు.
కార్తి-కృతి శెట్టి జంటగా తెరకెక్కింది “వా వాతియార్” సినిమా. ఇందులో కార్తీ పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు. సినిమాను పొంగల్ కానుకగా విడుదల చేయాలనుకున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సకాలంలో పూర్తికాకపోవడంతో రాలేదు.
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More