జాన్వి కపూర్.. మనసు పొరల్లో అంతులేని భక్తిభావం పొంగిపొర్లుతోందంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఎవరైనా నమ్మి తీరాల్సిందే.
తిరుమల శ్రీవారిపై తనకున్న అచంచలమైన భక్తిని ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉంది జాన్వి కపూర్. మినిమం గ్యాప్స్ లో ఎప్పటికప్పుడు తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకుంటుంది. అంతేకాదు, తను పెళ్లంటూ చేసుకుంటే తిరుమలలోనే చేసుకుంటానని కూడా ఆమె ఇదివరకే ప్రకటించింది.
ఇప్పుడు తిరుమలపై తన ప్రేమను మరోసారి బయటపెట్టింది. ఈసారి ఇంకాస్త లోతుగా మాట్లాడింది. పెళ్లి తర్వాత తన భర్తతో కలిసి తిరుపతిలోనే కాపురం పెట్టాలనే కోరికను జాన్వి కపూర్ బయటపెట్టింది.
అంతేకాదు.. ‘గోవిందా..గోవిందా’ అంటూ జపిస్తూ.. రోజూ అరిటాకుల్లో భోజనం చేయాలని ఉందని కూడా చెప్పుకొచ్చింది. తిరుపతిలోని ప్రశాంతమైన వాతావరణంలో మణిరత్నం సినిమాల్లోని పాటలు వింటూ కాలం గడపాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టింది. జాన్వి కపూర్ కు భక్తితో పాటు, మంచి టేస్ట్ కూడా ఉందంటున్నారు నెటిజెన్లు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More