న్యూస్

కామాఖ్య అమ్మవారి సన్నిధిలో

Published by


అస్సాంలోని కామాఖ్య అమ్మవారి గుడికి ప్రతిరోజు వేలాది మంది వెళ్తుంటారు. దేశం నలుమూలాల నుంచి వెళ్లి అమ్మవారిని సందర్శించుకుంటారు భక్తులు. ఐతే ఇటీవల సినిమా హీరోయిన్ల తాకిడి ఆ గుడికి పెరిగింది.

ఇటీవల కాలంలో బాలీవుడ్ హీరోయిన్లు, దక్షిణాది హీరోయిన్లు ఎక్కువగా ఆ గుడిలో పూజలు చేస్తున్నారు. తాజాగా ఐశ్వర్య రాజేష్ కూడా అమ్మవారిని పూజించింది. ఆ ఫోటోలను షేర్ చేసింది.

ఆమె ఇటీవల “సంక్రాంతికి వస్తున్నాం” అనే భారీ హిట్ అందుకొంది. 35 ఏళ్ల ఈ నటి తెలుగులో మరిన్ని అవకాశాల కోసం చూస్తున్నారు.

ఇక తమన్నా, జ్యోతిక, సంయుక్త వంటి పలువురు హీరోయిన్లు ఇటీవల కామాఖ్యా దేవిని దర్శించుకున్నారు. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ కూడా ఆ జాబితాలో చేరింది.

Recent Posts

‘అఖండ 2’ స్థానంలో ‘ఓజి’

నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి తీస్తోన్న భారీ చిత్రం "అఖండ 2: తాండవం" ఇంతకుముందే విడుదల తేదీ ప్రకటించింది.… Read More

May 25, 2025

ముంబై మెయిన్ అడ్డా!

సమంత దర్శకుడు రాజ్ నిడిమోరుతో సహజీవనం చేస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. వాటికి ఊతం ఇస్తూ ఇటీవల… Read More

May 25, 2025

శంకర్ కూతురుకి హిట్ దక్కేనా?

శంకర్ ఇటీవలే తెలుగులో అరంగేట్రం చేశారు. ఆయన మూడేళ్లు పాటు సాగదీసి తీసిన "గేమ్ చేంజర్" ఈ ఏడాది సంక్రాంతికి… Read More

May 25, 2025

దీపికపై రివెంజ్ కోసమేనా?

దీపిక పదుకోను అడిగిన పారితోషికం, ఆమె పెట్టిన డిమాండ్లు అర్థంపర్థం లేనివి. అందులో అనుమానం లేదు. ఐతే పారితోషికం విషయంలో… Read More

May 25, 2025

నంబర్ల కోసమే సినిమాలు వద్దు!

తెలుగు నుంచి అనేక చిత్రాలు 1000 కోట్లు కొల్లగొట్టినవి ఉన్నాయి. బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్, పుష్ప 2,… Read More

May 25, 2025

రూ.6 కోట్లు చేజారిపోతాయా?

తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More

May 23, 2025