అస్సాంలోని కామాఖ్య అమ్మవారి గుడికి ప్రతిరోజు వేలాది మంది వెళ్తుంటారు. దేశం నలుమూలాల నుంచి వెళ్లి అమ్మవారిని సందర్శించుకుంటారు భక్తులు. ఐతే ఇటీవల సినిమా హీరోయిన్ల తాకిడి ఆ గుడికి పెరిగింది.
ఇటీవల కాలంలో బాలీవుడ్ హీరోయిన్లు, దక్షిణాది హీరోయిన్లు ఎక్కువగా ఆ గుడిలో పూజలు చేస్తున్నారు. తాజాగా ఐశ్వర్య రాజేష్ కూడా అమ్మవారిని పూజించింది. ఆ ఫోటోలను షేర్ చేసింది.
ఆమె ఇటీవల “సంక్రాంతికి వస్తున్నాం” అనే భారీ హిట్ అందుకొంది. 35 ఏళ్ల ఈ నటి తెలుగులో మరిన్ని అవకాశాల కోసం చూస్తున్నారు.
ఇక తమన్నా, జ్యోతిక, సంయుక్త వంటి పలువురు హీరోయిన్లు ఇటీవల కామాఖ్యా దేవిని దర్శించుకున్నారు. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ కూడా ఆ జాబితాలో చేరింది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More