అస్సాంలోని కామాఖ్య అమ్మవారి గుడికి ప్రతిరోజు వేలాది మంది వెళ్తుంటారు. దేశం నలుమూలాల నుంచి వెళ్లి అమ్మవారిని సందర్శించుకుంటారు భక్తులు. ఐతే ఇటీవల సినిమా హీరోయిన్ల తాకిడి ఆ గుడికి పెరిగింది.
ఇటీవల కాలంలో బాలీవుడ్ హీరోయిన్లు, దక్షిణాది హీరోయిన్లు ఎక్కువగా ఆ గుడిలో పూజలు చేస్తున్నారు. తాజాగా ఐశ్వర్య రాజేష్ కూడా అమ్మవారిని పూజించింది. ఆ ఫోటోలను షేర్ చేసింది.
ఆమె ఇటీవల “సంక్రాంతికి వస్తున్నాం” అనే భారీ హిట్ అందుకొంది. 35 ఏళ్ల ఈ నటి తెలుగులో మరిన్ని అవకాశాల కోసం చూస్తున్నారు.
ఇక తమన్నా, జ్యోతిక, సంయుక్త వంటి పలువురు హీరోయిన్లు ఇటీవల కామాఖ్యా దేవిని దర్శించుకున్నారు. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ కూడా ఆ జాబితాలో చేరింది.
నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి తీస్తోన్న భారీ చిత్రం "అఖండ 2: తాండవం" ఇంతకుముందే విడుదల తేదీ ప్రకటించింది.… Read More
సమంత దర్శకుడు రాజ్ నిడిమోరుతో సహజీవనం చేస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. వాటికి ఊతం ఇస్తూ ఇటీవల… Read More
శంకర్ ఇటీవలే తెలుగులో అరంగేట్రం చేశారు. ఆయన మూడేళ్లు పాటు సాగదీసి తీసిన "గేమ్ చేంజర్" ఈ ఏడాది సంక్రాంతికి… Read More
దీపిక పదుకోను అడిగిన పారితోషికం, ఆమె పెట్టిన డిమాండ్లు అర్థంపర్థం లేనివి. అందులో అనుమానం లేదు. ఐతే పారితోషికం విషయంలో… Read More
తెలుగు నుంచి అనేక చిత్రాలు 1000 కోట్లు కొల్లగొట్టినవి ఉన్నాయి. బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్, పుష్ప 2,… Read More
తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More