మొన్నటివరకు ఈమె ఒక సాధారణ హీరోయిన్. వంద మంది కొత్త హీరోయిన్లలో ఒకరు. క్లిక్ అయితే ఓకే, ఫ్లాప్ అయితే ఎవ్వరూ పట్టించుకోరు. అలాంటి హీరోయిన్, తన సినిమా విడుదలకు ముందే పాపులర్ అయింది. ఎవరీ భామ అంటూ ఆరాలు తీస్తున్నారు జనం. రాజ్ తరుణ్ ఇష్యూతో మాల్వి ఇప్పుడు హాట్ గా మారింది.
ఇంతకీ ఎవరీ భామ? 2017లో ఓ హిందీ సీరియల్ తో యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టింది మాల్వీ. ఆ తర్వాత హోటల్ మిలాన్ అనే హిందీ సినిమాతో సినిమాల్లోకి వచ్చింది. చాలామంది ఈమెది ముంబయి అనుకుంటున్నారు కానీ కాదు.
హిమాచల్ ప్రదేశ్ లోని మండీలో ఓ పంజాబీ కుటుంబానికి జన్మించింది మాల్వీ. చండీగఢ్ లో చదువుకుంది. ముంబయిలో కంప్యూటర్స్ లో మాస్టర్స్ చేసింది. ఆ టైమ్ లోనే గ్లామర్ ఫీల్డ్ ఆమెను ఎట్రాక్ట్ చేసింది.
సౌత్ అవకాశాల కోసం చాన్నాళ్లుగా వెయిట్ చేస్తోంది మాల్వి. కరోనా తర్వాత చాలా ఆడిషన్స్ కూడా ఇచ్చింది. ఎట్టకేలకు రాజ్ తరుణ్ సినిమాలో అవకాశం అందుకుంది. అంతలోనే తాజా వివాదంతో పాపులరైంది.
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More