మొన్నటివరకు ఈమె ఒక సాధారణ హీరోయిన్. వంద మంది కొత్త హీరోయిన్లలో ఒకరు. క్లిక్ అయితే ఓకే, ఫ్లాప్ అయితే ఎవ్వరూ పట్టించుకోరు. అలాంటి హీరోయిన్, తన సినిమా విడుదలకు ముందే పాపులర్ అయింది. ఎవరీ భామ అంటూ ఆరాలు తీస్తున్నారు జనం. రాజ్ తరుణ్ ఇష్యూతో మాల్వి ఇప్పుడు హాట్ గా మారింది.
ఇంతకీ ఎవరీ భామ? 2017లో ఓ హిందీ సీరియల్ తో యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టింది మాల్వీ. ఆ తర్వాత హోటల్ మిలాన్ అనే హిందీ సినిమాతో సినిమాల్లోకి వచ్చింది. చాలామంది ఈమెది ముంబయి అనుకుంటున్నారు కానీ కాదు.
హిమాచల్ ప్రదేశ్ లోని మండీలో ఓ పంజాబీ కుటుంబానికి జన్మించింది మాల్వీ. చండీగఢ్ లో చదువుకుంది. ముంబయిలో కంప్యూటర్స్ లో మాస్టర్స్ చేసింది. ఆ టైమ్ లోనే గ్లామర్ ఫీల్డ్ ఆమెను ఎట్రాక్ట్ చేసింది.
సౌత్ అవకాశాల కోసం చాన్నాళ్లుగా వెయిట్ చేస్తోంది మాల్వి. కరోనా తర్వాత చాలా ఆడిషన్స్ కూడా ఇచ్చింది. ఎట్టకేలకు రాజ్ తరుణ్ సినిమాలో అవకాశం అందుకుంది. అంతలోనే తాజా వివాదంతో పాపులరైంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More