హీరో రామ్ కొత్త సినిమా లాంఛనంగా మొదలైంది అని అంటున్నారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” తీసిన పి.మహేష్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ కొత్త సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. అయితే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ చేస్తున్న రామ్, ఆ సినిమా పూర్తయిన తర్వాత ఈ విషయాన్ని బయటపెట్టే అవకాశం ఉంది.
అయితే “డబుల్ ఇస్మార్ట్” తర్వాత రామ్ నుంచి వచ్చే సినిమా ఏంటనేది ఇప్పుడు అందర్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే, తాజాగా ప్రారంభించిన సినిమాతో పాటు, అతడు హరీశ్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఈ రెండు సినిమాల్లో ఏది ముందుగా సెట్స్ పైకి వస్తుందనేది తేలాల్సి ఉంది.
రవితేజతో “మిస్టర్ బచ్చన్” సినిమా చేస్తున్నాడు హరీశ్. ఈ సినిమా పూర్తయిన తర్వాత అతడు పవన్ తో ప్రారంభించిన “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాను కంటిన్యూ చేయాల్సి ఉంది. పవన్ వెంటనే అందుబాటులోకి వస్తే “ఉస్తాద్” మొదలవుతుంది. లేట్ అయితే మాత్రం రామ్ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More