కొన్ని సినిమాలు సెట్స్ పై ఉంటుంటగానే ఆ మూవీ రిజల్ట్ యూనిట్ కు తెలిసిపోతుంది. మరికొన్ని సినిమాలు ఫస్ట్ కాపీ చూసినప్పుడే తెలిసిపోతుంది. గోపీచంద్ ఇలాంటివి బాగా పసిగడుతుంటాడు, ఎన్నో ఉదాహరణలు కూడా చెప్పాడు. ఇప్పుడీ లిస్ట్ లోకి వరుణ్ తేజ్ కూడా చేరాడు. ‘గాండీవధారి అర్జున’ సినిమా గురించి మాట్లాడాడు.
“నేను ఎంచుకున్న కొన్ని కథలు జనాలకు కనెక్ట్ అవ్వట్లేదు. స్క్రిప్ట్ లో కూడా తప్పులున్నాయి. రిలీజ్ కు ముందే సినిమాపై ఎక్సయింట్ మెంట్ పోయింది. ‘గాండీవధారి అర్జున’ టైమ్ లో కరోనా. ఇంట్లో కూర్చొని ఓటీటీలు చూడ్డం వల్ల ఆ సినిమాల ప్రభావం బాగా పడింది. అలా ‘గాండీవధారి అర్జున’ ఓకే చేశాను. రెడీ అయిన తర్వాత చూస్తే సినిమా మొత్తం ఒకటే ఉంది, ఎవ్వరికీ కనెక్ట్ అయ్యేలా లేదు అనిపించింది. రిలీజ్ కు ముందే నాకు ఆ సినిమాపై ఓ ఐడియా వచ్చేసింది.”
‘గని’ హిట్టయితే ‘గాండీవధారి అర్జున’కు కనీసం ఓపెనింగ్స్ ఉండేవని.. కానీ ‘గని’ థియేటర్లలోకి రాకముందే ‘గాండీవధారి అర్జున’ షూట్ మొదలవ్వడంతో తను ఏం చేయలేకపోయానంటున్నాడు.
‘మట్కా’ సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు వరుణ్ తేజ్. ఇందులో హీరోకు నెగెటివ్ షేడ్స్ ఉంటాయి, అతడిలో మార్పు వచ్చి, మంచోడిగా మారినట్టు చూపించలేదని, అతడి పాత్రను యథాతథంగా ప్రజెంట్ చేశామని చెబుతున్నాడు. 14న వస్తోంది ‘మట్కా’.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More