బెట్టింగ్ యాప్ కేసులో ఏకంగా 11 మంది యూట్యూబ్ ఇన్ఫ్లూయన్సర్లు, ఐదుగురు నటీనటులపై పోలీసులు కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమందిని స్టేషన్ కు పిలిచి విచారించారు.
రానా, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ లాంటి వాళ్లను మాత్రం పోలీస్ స్టేషన్ కు పిలిపించలేదు. ఓ వైపు ఈ కేసు నడుస్తుండగానే, మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. సెలబ్రిటీలది తప్పు లేదు అనే కోణంలో మాట్లాడాడు.
సెలబ్రిటీలు కేవలం ఓ ఉత్పత్తికి ప్రచారం కల్పిస్తామని, తమ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటారని, ఆ ఉత్పత్తుల్లోకి లోతుగా వెళ్లి ఆలోచించరని, అది వాళ్ల తప్పు కాదని అంటున్నాడు వర్మ. బెట్టింగ్ యాప్స్ అనేవి దాదాపు దశాబ్దానికి పైగా చలామణిలో ఉన్నాయని, అవి అంత ప్రమాదకరని తెలియదు కాబట్టే సెలబ్రిటీలు వాటిని ప్రమోట్ చేశారని అన్నారు.
తెలిసి ఎవ్వరూ తప్పుచేయరని, ఈ విషయంలో సెలబ్రిటీల్ని హింసించడం సరికాదని అభిప్రాయపడ్డాడు రామ్ గోపాల్ వర్మ.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More