నిత్య మీనన్ కి ఉన్నట్టుండి తమిళంలో అవకాశాలు ఎక్కువ అయ్యాయి. ఈ ఏడాది ఏకంగా ఆమె నటించిన నాలుగు చిత్రాలు విడుదల కానున్నాయి. మొదటి చిత్రం ఈ సంక్రాంతి కానుకగా విడుదల అవుతోంది.
జయం రవి హీరోగా నిత్య హీరోయిన్ గా నటించిన “కాదలిక్క నేరమిల్లై” (Kadhalikka Neramillai) ఈ జనవరి 14న థియేటర్లలోకి వస్తుంది. అలాగే ధనుష్ నటిస్తూ డైరెక్ట్ చేస్తోన్న “ఇడ్లి కడాయి” అనే చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది. ఈ రెండూ ప్రముఖ హీరోలు నటించిన చిత్రాలే.
అలాగే విజయ్ సేతుపతితో ఒక మూవీ షూటింగ్ దశలో ఉంది. “డియర్ ఎక్స్ఎస్” అని చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న చిత్రం కూడా ఈ ఏడాది రానుంది. మొత్తంగా 2025లో ఈ భామ చాలా బిజీ ఆర్టిస్ట్ గా నిలవనుంది.
ఆ మధ్య బాగా లావు కావడంతో ఆమెకి అవకాశాలు తగ్గాయి. తెలుగులో పూర్తిగా ఆఫర్లు బంద్ కావడానికి కారణం అదే. ఐతే ఉత్తమనటిగా పేరున్న ఈ భామ ఇటీవల బ్రేక్ తీసుకొని సరికొత్తగా దర్శనమిస్తోంది. కొత్త చిత్రాలు సైన్ చేస్తోంది.
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More