ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా నటి నిత్యా మీనన్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రభాస్ తనను మానసికంగా ఇప్పటికీ బాధపెడుతున్నాడట. అయితే ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగానే.
ప్రభాస్ విషయంలో నిత్యామీనన్ చేసిన తప్పు, అతడి అభిమానులకు ఇంకా గుర్తే. ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి అడిగితే అతడెవరో తనకు తెలియదంటూ స్పందించింది నిత్యా మీనన్.
ఆ టైమ్ లో ప్రభాస్ ఫ్యాన్స్, ఆమెపై విరుచుకుపడ్డారు. ఆ ట్రోలింగ్ ను నిత్యామీనన్ తట్టుకోలేకపోయింది. ఆ బాధ తనను ఇంకా వెంటాడుతోందని, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది నిత్యా.
తెలుగులో కెరీర్ అప్పుడే మొదలుపెట్టానని, నిజంగా అప్పుడు తనకు ప్రభాస్ తెలియదని, అయితే ఆ విషయాన్ని అలా ఓపెన్ గా చెప్పడం తప్పనే విషయాన్ని ఆ తర్వాత తెలుసుకున్నానని అంటోంది నిత్యామీనన్. మీడియా ముందు మాట్లాడేటప్పుడు లౌక్యం అవసరమనే విషయాన్ని కూడా ఆ ఘటన తోనే తెలుసుకున్నట్టు వెల్లడించింది.
ఇప్పటికీ ఆ ఇష్యూ తనను మానసికంగా వెంటాడుతోందని, ప్రభాస్ ఎవరో తెలియదని చెప్పడం తనను ఇప్పటికీ బాధిస్తోందని గిల్ట్ ఫీల్ అవుతోంది నిత్యామీనన్.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More